
తెలంగాణం
మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం : జూపల్లి కృష్ణారావు
రూ.4 లక్షల చొప్పున పరిహారం నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : తాడూరు శివారులో కోళ్ల షెడ్ కూలి చనిపోయిన పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి
Read Moreయువతకు డ్రగ్స్పై అవగాహన కల్పించాలి : తేజస్ నందలాల్ పవార్
వనపర్తి టౌన్, వెలుగు : జిల్లాలో యువత డ్రగ్స్, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్  
Read Moreతెల్లాపూర్లో హడలెత్తించిన కుక్క .. ఒకే రోజు18 మందిపై దాడి
రామచంద్రాపురం,వెలుగు: కనిపించిన వారిపై దాడిచేస్తూ ఓ కుక్క గ్రామస్తులను హడలెత్తించింది. ఎదురొచ్చిన చిన్నారులపై దాడి చేసి గాయపరచడంతో స్థానికులు భయ బ్రాం
Read Moreగడ్డపోతారంలో .. హెటిరో పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
ప్రాణ భయంతో బయటకు పరుగులు తీసిన కార్మికులు జిన్నారం, వెలుగు : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలోని హెటిరో పరిశ్రమలో భారీ అగ్న
Read Moreభద్రత కోసమే మై ఆటో ఈజ్ సేఫ్ : ఎస్పీ రూపేశ్
సంగారెడ్డి టౌన్, వెలుగు : ప్రజల సురక్షిత ప్రయాణం కోసం 'మై ఆటో ఇజ్ సేఫ్' అనే కార్యక్రమం తీసుకొస్తున్నట్లు ఎస్పీ రూపేశ్ తెలిపారు. సోమవారం సంగారె
Read Moreకిక్ బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన భవజ్ఞ
సంగారెడ్డి(హత్నూర), వెలుగు : హత్నూర మండలంలోని గుండ్ల మాచనూర్ గ్రామానికి చెందిన నీరుడి భవజ్ఞ కిక్ బాక్సింగ్ జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించినట్లు కిక
Read Moreప్రతీ ధాన్యం గింజా కొంటాం : రాహుల్ రాజ్
రామాయంపేట, వెలుగు : జిల్లాలో ఇప్పటివరకు 2 లక్షల 45 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం ఆయన మండల
Read Moreకేసీఆర్ డైరెక్షన్లోనే ఫోన్ ట్యాపింగ్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తు న్నాయి. తప్పులను ప్రశ్నించే ప్రతిపక్షాలపై, ప్రజాసంఘాలపై సీఎం హోదాలో నాడు కేసీఆర్ వేసి
Read Moreబెల్లంపల్లి ఎక్సైజ్ ఆఫీస్లో .. మే 30న వాహనాల వేలం
బెల్లంపల్లి, వెలుగు : ఎక్సైజ్ నేరాల్లో జప్తు చేసిన 11 వాహనాలకు ఈ నెల 30న బెల్లంపల్లి ఎక్సైజ్ ఆఫీస్లో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎక్సైజ్ ఇ
Read Moreహెల్త్ కేర్ సెంటర్ కు ఎక్విప్మెంట్ అందజేత
దండేపల్లి, వెలుగు : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కు వాషింగ్టన్ తెలుగు అసోసియేషన్ సభ్యులు రూ.4 ల
Read Moreలూజ్ పత్తి విత్తనాలను కొనొద్దు : సురేఖ
గ్రామాల్లో రైతులకు అవగాహన చెన్నూరు/లక్సెట్టిపేట/కోటపల్లి, వెలుగు : వానాకాలం సీజన్ మొదలవుతున్న వేళ రైతులు సరైన విత్తనాలు కొనాలని మంచిర్యాల
Read Moreచంద్రవెల్లి గ్రామంలో రైతులకు జీలుగ విత్తనాల పంపిణీ : వందన
బెల్లంపల్లి, వెలుగు: సబ్సిడీపై జీలుగ విత్తనాలను పంపిణీ చేసినట్లు బెల్లంపల్లి మండల వ్యవసాయ అధికారిణి వందన తెలిపారు. సోమవారం మండలంలోని చంద్రవెల్లి
Read Moreఎక్కువ ధరకు విత్తనాలు అమ్మేవారిపై చర్యలు తీసుకోవాలి : దుర్గం దినకర్
ఆసిఫాబాద్, వెలుగు : పత్తి విత్తనాలను అధిక ధరలకు అమ్ముతున్న షాపులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం దినకర్ డిమాండ్ చేశార
Read More