తెలంగాణం

హరీశ్ vs భట్టి.. ప్రివిలేజ్ మోషన్‌పై వాగ్వాదం

హైదరాబాద్: అసెంబ్లీలో డిప్యూటీ  సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య వాగ్యుద్ధం జరిగింది. తనపై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడాన్ని భట్టి తప

Read More

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో శ్రీతేజ్కు బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ కు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో గత 13 రోజులు

Read More

13 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న శ్రీతేజ్ను పరామర్శించిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్: పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్(9)ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పరామర్శ

Read More

పునరావాసం కల్పించిన తర్వాతే మూసీ పనులు ప్రారంభించాలి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు

మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంభిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆరోపించారు. శాసన మండలిలో చర్చ అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియా పాయింట్

Read More

ఈ దురద, గోకుడేంది దేవుడా..? వికారాబాద్ జిల్లా బూరుగుపల్లి గ్రామంలో వింత పరిస్థితి..!

వికారాబాద్: తెలంగాణలోని ఈ గ్రామంలో 80 శాతం మంది ప్రజలు దురద, గోకుడుతో బాధపడుతున్నారు. దాదాపు వారం రోజులుగా ఆ ఊరి జనాన్ని చర్మ సంబంధ సమస్యలు వెంటాడుతున

Read More

బీఆర్ఎస్ ఆందోళనల మధ్యే అసెంబ్లీలో కీలక బిల్లుల ఆమోదం

తెలంగాణ శాసన సభలో పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. త

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బేడీలు వేసుకున్నారు తప్ప కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలే: మంత్రి సీతక్క

హైదరాబాద్: బీఆర్ఎస్ నేతల నిరసనపై అసెంబ్లీ లాబీలో మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిరసనలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బేడీలు వేసుకున్నారు తప్ప

Read More

లక్ష కోట్లు కాదు.. రూ.52 వేల కోట్లే.. ప్రభుత్వ అప్పులపై క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష కోట్లు అప్పు చేయలేదని.. రూ.52 వేల కోట్లు మాత్రమే రుణం తీసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Read More

చెన్నూరులో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేస్తున్నాం : మంత్రి పొన్నం

చెన్నూరులో బస్ డిపో ఏర్పాటుకు ప్రభుత్వం టెండర్లు పిలిచిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.  అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ అడిగ

Read More

కస్టమర్లకు రూ.2 కోట్లు టోకరా పెట్టిన చిట్ ఫండ్ కంపెనీ

పరిగిలో చిట్ ఫండ్  కంపెనీ మోసం పరిగి వెలుగు: వికారాబాద్​ జిల్లా పరిగి పట్టణంలో ఓ చిట్ ఫండ్  కంపెనీ తన కస్టమర్ల నుంచి రూ.2 కోట్లు తీస

Read More

ఏడో రోజుకు చేరిన ఉద్యోగుల దీక్ష

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​చేస్తూ కలెక్టరేట్​ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన దీక్ష సోమవారం ఏడో రోజుకు చేరింది

Read More

ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పక్కాగా చేపట్టాలి : ఎంపీడీఓ నరేశ్​

లింగంపేట, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పంచాయతీ సెక్రటరీలు పక్కాగా నిర్వహించాలని ఎంపీడీఓ నరేశ్​అన్నారు. సోమవారం లింగంపేట మండల కేంద్రంలోని బుడగ జంగాల

Read More

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముత్యాల సునీల్

బాల్కొండ,వెలుగు:  సీఎం రేవంత్ రెడ్డిని బాల్కొండ సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి  ముత్యాల సునీల్ కుమార్ సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు

Read More