తెలంగాణం

ప్రైవేట్​ స్కూళ్ల దోపిడీపై చర్యలు తీసుకోవాలి : ఏబీవీపీ లీడర్లు

సిరిసిల్ల టౌన్,  వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఏబీవీపీ లీడర్లు ఆరోపించారు.

Read More

వేములవాడ అభివృద్ధికి కృషి చేయాలి : ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు: వేములవాడ పట్టణ అభివృద్ధి విషయంలో పార్టీలకతీతంగా కలిసికట్టుగా పనిచేయాలని విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌‌‌‌‌

Read More

సైబర్ నేరగాళ్లతో అప్రమత్తం : ఎస్పీ శబరీష్

ములుగు, వెలుగు: సైబర్ నేరాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నేరగల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ములుగు ఎస్పీ శబరీష్ సూచించారు. ములుగు సైబర్ సెక్య

Read More

కొండగట్టుకు అయోధ్య బాలరాముడి బాణం

కొండగట్టు అంజన్న సన్నిధికి శనివారం రామబాణం చేరుకుంది. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి : మంత్రి సీతక్క

ములుగు, వెలుగు: ములుగు గట్టమ్మ సమీపంలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల, సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, నాణ్యతాప్రమాణాలు పాటిస్

Read More

    హైదరాబాద్​లో రూ.74 లక్షల విలువైన డ్రగ్స్​పట్టివేత 

శంషాబాద్, వెలుగు : హెరాయిన్​ను బెల్లం పాకంలో మరిగించి ఉండలుగా చేసి ఒక్కొక్కటిగా అమ్ముతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.  618 గ్రాముల డ్రగ్

Read More

చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చండూరు, వెలుగు : చేనేత కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ జిల్లా నాయకుడు డాక్టర్

Read More

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు : డీఎంహెచ్​వో డాక్టర్ కోటాచలం

హుజూర్ నగర్, వెలుగు : ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్​వో డాక్టర్ కోటాచలం హెచ్చరించారు. శనివారం హుజూర్ నగర్ పట్టణంలో ప్రై

Read More

విద్యాబుద్దులు నేర్సిన టీచర్ల వల్లే ఎమ్మెల్యేనయ్యా : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

    ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట, వెలుగు : విద్యార్థి దశలో టీచర్లు, లెక్చరర్లు నేర్పిన విద్యాబుద్ధుల

Read More

రైతు భరోసాను పంటరుణాలకు జమ చేయొద్దు : జితేశ్​ వి పాటిల్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రైతు భరోసా, రైతు బీమా, ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధులను పంట రుణాల కింద జమ చేయొద్దని భద్రాద్రికొత్తగూడెం కలెక్ట

Read More

ఎయిమ్స్ అభివృద్ధికి కృషి చేస్తా : ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి

యాదాద్రి(బీబీనగర్​), వెలుగు : పేదలకు వైద్య సేవలు అందించే ఎయిమ్స్​అభివృద్ధికి కృషి చేస్తానని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి తెలిపారు.  శని

Read More

మెనూ ప్రకారం ఫుడ్​ పెట్టాలి : ఐటీడీఏ పీవో రాహుల్

దమ్మపేట/అశ్వారావుపేట, వెలుగు : గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మెనూ ప్రకారం క్వాలిటీ ఫుడ్​ అందించాలని ఐటీ

Read More

క్యాతనపల్లి ఫ్లై ఓవర్​ను 4 నెలల్లో పూర్తిచేస్తాం : వివేక్ వెంకట స్వామి 

గత సర్కారు వల్లే పదేండ్లు దాటినా పనులు కాలే మార్నింగ్ వాక్​లో ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే కోల్ బెల్ట్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం

Read More