
తెలంగాణం
కేరళ సర్కారు.. అయ్యప్ప భక్తులను పట్టించుకుంటలే : లక్ష్మణ్
న్యూఢిల్లీ, వెలుగు: కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులను పట్టించుకోవడం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. అయ్యప్ప దర్శనానికి శబరిమల వెళ్లిన
Read Moreఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్
పరారీలో మరో నిందితుడు మేడిపల్లి, వెలుగు: ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్న ఇద్దరిని ఎల్ బీనగర్ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ
Read Moreనేదునూరు ప్రాజెక్టు ఎందుకు కట్టలే .. బీఆర్ఎస్ను నిలదీసిన మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఏపీలోనే శంకుస్థాపన చేసిన 2100 మెగావాట్ల నేదునూరు పవర్ప్లాంట్ను.. అన్ని పర్మిషన్లు ఉన్నప్పటికీ, పదేండ్లు అధికారంలో ఉండీ కూడ
Read Moreకానిస్టేబుల్పై దాడి చేసి పరారైన ఇద్దరు దొంగల అరెస్ట్
శంషాబాద్, వెలుగు: కానిస్టేబుల్పై దాడి చేసి పారిపోయిన ఇద్దరు దొంగలను మైలార్ దేవ్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్
Read Moreతెలంగాణలో మరో ఆరుగురికి కరోనా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గురువారం ఆరు కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ ప్రకటించింది. హైదరాబాద్ లో నాలుగు, మెదక్ లో ఒకటి, రంగారెడ్డి జిల్లాలో మర
Read Moreసింగరేణి అక్రమాలపై ఎంక్వైరీ చేయాలె : కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ సంస్థలతో పాటు సింగరేణి సంస్థలో జరిగిన కుంభకోణాలపైనా జ్యూడిషియల్ ఎంక్వైరీ చేయించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప
Read Moreసాహితీ ఇన్ ఫ్రా సంస్థ ఆస్తులు ఈడీ అటాచ్
రూ.161.50 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు జప్తు ప్రీ లాంచింగ్ పేరుతో కస్టమర్ల నుంచి రూ.కోట్లు వసూలు
Read Moreకరెంట్ వెనుక కేసీఆర్ అబద్ధపు చీకట్లు : చిక్కుడు వంశీకృష్ణ
హైదరాబాద్, వెలుగు:కరెంట్ వెనుక కేసీఆర్ అబద్ధపు చీకట్లున్నాయని కాంగ్రెస్ అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. రాష్ట్రంలో 12 వేల మెగావాట్ల కరె
Read Moreఈ -కేవైసీకి బారులు.. సిటీలో గ్యాస్ ఏజెన్సీల వద్ద కస్టమర్ల క్యూ
వాడకందారుల్లో నెలకొన్న అయోమయం రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్ గైడ్ లైన్స్ రాలేదంటున్న సివిల్ సప్లై శాఖ
Read Moreసెంట్రల్ స్కీమ్స్ ను సద్వినియోగం చేసుకోవాలి : తమిళిసై
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ను క్షేత్ర స్థాయిలో ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ తమిళిసై సూచించార
Read Moreతెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ముఖ్య నేతల రాజీనామా!
సింగరేణిలో మొన్నటి వరకు అధికార యూనియన్గా వ్యవహరించిన బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బ
Read Moreప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన్రు : కడియం శ్రీహరి
హైదరాబాద్, వెలుగు: ప్రజలకు మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే క
Read Moreఅదనపు కట్నం కేసులో ఆరుగురిపై కేసు
జమ్మికుంట, వెలుగు : అదనపు కట్నం కేసులో ఆరుగురిపై కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని దుర్గా
Read More