తెలంగాణం
కోదండరాంతో రేవంత్ రెడ్డి భేటీ.. పొత్తా? మద్దతా.?
టీజేఎస్ చీఫ్ కోదండరాంతో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీసులో సమావేశమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో
Read Moreఇంటికో బండి: గ్రేటర్ హైదరాబాద్లో పర్సనల్ వెహికల్స్ 70 లక్షలు
హైదరాబాద్ నగరంలో వాహనం లేనిదే రోజు గడవదు..నిత్యం బిజీగా ఉండే నగరంలో వ్యాపారం చేయాలన్నా..త్వరగా స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లాలన్నా..టైం సేవ్ చేయాలంటే సొంత
Read Moreబీ అలర్ట్ : హైదరాబాద్ సిటీలోని ఈ ప్రాంతాల్లో నల్లా నీళ్లు బంద్
పైప్ లైన్ రిపేర్ పనులతో సరఫరాలో అంతరాయం వాటర్ బోర్డు అధికారుల వెల్లడి హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ హై
Read Moreఓటును అమ్ముకుంటే.. మీ బిడ్డల భవిష్యత్తును అమ్ముకున్నట్లే.. తెలంగాణ బ్లాక్ వాయిస్
ఓటును అమ్ముకోవద్దని.. ఓటును అమ్ముకొని బానిసలవ్వద్దని ప్రజలకు తెలంగాణ బ్లాక్ వాయిస్ అవగాహన సదస్సును నిర్వహిస్తుంది. ఓటును అమ్ముకుంటే మీ బిడ్డల భవిష్యత్
Read Moreకాపులు కాంగ్రెస్కు కాపుకాసే సమయం ఆసన్నమైంది: తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం టౌన్, వెలుగు : నియంతృత్వ, అప్రజాస్వామిక పాలనను తరిమి కొట్టేందుకు కాపులు కాంగ్రెస్ పార్టీకి కాపుకాసే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్
Read Moreకాంగ్రెస్ది ప్రజల ఎజెండా : సీతక్క
మంగపేట, వెలుగు : కాంగ్రెస్ది ప్రజల ఎజెండా అని ములుగు ఎమ్మెల్యే సీతక్క చెప్పారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఆమె
Read Moreతెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయం : మురళీనాయక్
గూడూరు, వెలుగు : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని మానుకోట కాంగ్రెస్ క్యాండిడేట్ మురళీ
Read Moreగూడూరులో బీఆర్ఎస్కు మరో షాక్..
మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. గూడూరు మండలంలో పీఎస్ చైర్మన్ చల్లా లింగారెడ్డితో పాటు సర్పంచ్, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్
Read Moreఓట్లు అడిగే నైతిక హక్కు ఆ పార్టీలకు లేదు : సంకినేని వెంకటేశ్వర్ రావు
సూర్యాపేట, వెలుగు : ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు లేదని సూర్యాపేట నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సంకినేని వెంకట
Read Moreఅధికార పార్టీ డబ్బులు వెదజల్లుతోంది: బుడగం శ్రీనివాసరావు
భద్రాచలం, వెలుగు : బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం అభ్యర్థి తెల్లం వెంకట్రావు డబ్బులు వెదజల్లుతూ ఓట్లు కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ మెంబర్
Read Moreకాంగ్రెస్ పార్టీకి దేశంలో గ్యారంటీ లేదు : సత్యవతి రాథోడ్
హాలియా, వెలుగు : కాంగ్రెస్ పార్టీకి దేశంలో గ్యారంటీ లేదని, ఆ పార్టీ నాయకులు ఇచ్చే హామీలకు గ్యారెంటీ ఉండదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం నల్గ
Read Moreతెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే: పొంగులేటి ప్రసాద్రెడ్డి
కూసుమంచి, వెలుగు : రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పార్టీ జిల్లా నాయకుడు పొంగులేటి ప్రసాద్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలో గోరీలపాడుత
Read Moreదొంగ హామీలతో దోచుకోవాలని చూస్తున్నరు : బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు : దొంగ హామీలతో రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ మళ్లీ దోచుకోవాలని చూస్తున్నారని ఆలేరు కాంగ్రెస్ క్యాండిడేట్ బీర్ల అయిలయ్య విమర్శించారు.
Read More












