షోపియాన్: జమ్మూ కశ్మీరులో టెర్రరిస్టులు సీఆర్పీఎఫ్ బలగాలపై అటాక్ చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్లు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో వారి మీద ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. షోపియాన్ జిల్లాలోని జైనపొరాలో జరిగిన ఈ ఘటనలో సీటీ అజయ్ కుమార్ అనే జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అతడికి ప్రాణాపాయం తప్పిందని, దగ్గర్లోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. టెర్రరిస్టుల దాడిలో పలువురు జవాన్లకు కూడా బుల్లెట్ గాయాలు అయ్యాయని తెలిసింది. ఉగ్రవాదుల అటాక్ ను భద్రతా దళాలు సమర్థంగా తిప్పికొట్టాయని సమాచారం.
సీఆర్పీఎఫ్ జవాన్లపై టెర్రరిస్టుల అటాక్
- దేశం
- August 10, 2021
లేటెస్ట్
- మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఇంట్లో చొరబడ్డ దొంగలు
- Vishwak Sen: ఆయన ఇండియాలోనే గొప్ప నటుడు.. విశ్వక్ మాటలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా
- పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిందేంటి.?: పొన్నం ప్రభాకర్
- తెలంగాణ కిచెన్ : వాముతో వంటలు
- ఇండియాకు రాజ్యాంగం కావాలని డిమాండ్ చేసిందెవరు?
- మరో కొత్త మతం అబ్రహామిక్
- స్ట్రీమ్ ఎంగేజ్ : గుంతలు పూడ్చేందుకు..
- స్ట్రీమ్ ఎంగేజ్: డాక్టర్ జానకి.. హత్య కేసు!
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- కాంగ్రెస్ అంటేనే కరప్షన్: ఎంపీ అర్వింద్
Most Read News
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం
- చదువు కొండెక్కినట్లే: జై శ్రీరాం అంటే పరీక్ష పాస్ చేసేస్తారా..!
- Ramayana: సీతారాములుగా రణ్బీర్, సాయి పల్లవి.. రామాయణ సెట్స్ నుండి ఫొటోస్ లీక్
- గోడ దూకే నాయకుల్లారా ఖబడ్దార్.. మిర్యాలగూడలో ఫ్లెక్సీల కలకలం
- ముసలావిడే కానీ మహానుభావురాలు.. 60ఏళ్ల వయసులో ఇంత అందంతో.. మిస్ యూనివర్సస్