పీఆర్సీ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతిచ్చింది. నాగార్జున సాగర్ ఉపఎన్నిక కోడ్ పీఆర్సీకి అడ్డంకిగా ఉండడంతో ఆర్థిక శాఖ సీఈసీ అనుమతి కోరూతూ లేఖ రాసింది.దీనిపై స్పందించిన ఈసీ పీఆర్సీ ప్రకటనపై ఇబ్బంది లేదని చెప్పింది. పీఆర్సీ పేరుతో ఎన్నికల ప్రచారం చేయకూడదని కండీషన్ పెట్టింది. పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించకూడదని చెప్పింది. త్వరలోనే కేసీఆర్ పీఆర్సీపై అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశం ఉంది.
పీఆర్సీ ప్రకటనకు ఈసీ గ్రీన్ సిగ్నల్
- తెలంగాణం
- March 21, 2021
లేటెస్ట్
- వేసవి పంట.. కీరదోస సాగు
- ముస్లీం రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకం: అమిత్ షా
- MS Dhoni: చరిత్ర సృష్టించిన ధోని.. IPLలో మరో ఆల్టైమ్ రికార్డు
- టీడీపీకి షాక్: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సంచలన వీడియోతో సజ్జల కౌంటర్..
- CSK: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ పేసర్
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- రేవంత్ ను పొగిడి.. భుజంపై చేయి వేసిన రాహుల్
- సీఐడీ కాదు, సీబీఐ, ఇంటర్పోల్ కేసులు పెట్టుకో.. తగ్గేదిలేదు... నారా లోకేష్
- మహిళా ఎంపీపై లైంగిక దాడి... ఎక్కడంటే..
- LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. గెలిస్తే కోల్కతా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం!
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- రాశిఫలాలు : 2024 మే 5 నుంచి మే 11వరకు