హైదరాబాద్ లోని కోకాపేట భూముల వేలంలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆరోపించారు. ఎకరం రూ.60 కోట్లకు అమ్ముడయ్యే భూమిని రూ.40 కోట్లకే అమ్మారని తెలిపారు. వేలంలో బయటవారు పాల్గొనకుండా అడ్డుకున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ బంధువులు, సన్నిహితులే తక్కువ ధరకు భూములు కొనుక్కున్నారని చెప్పారు. రేపు అన్ని వివరాలు బయటపెడతానని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
కోకాపేట భూముల కుంభకోణం బయటపెడతా
- హైదరాబాద్
- July 17, 2021
లేటెస్ట్
- క్యాండిడేట్లు వస్తేనే కదులుతున్నరు..గడప దాటని క్యాడర్, ముందుకు సాగని ప్రచారం
- ఆ భూములు సర్కార్ వే..అక్రమార్కులపై చర్యలకు సిద్దం
- సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్లపై కాంగ్రెస్ గురి
- సాహస బాలుడు సాయిచరణ్ కు సీఎం సన్మానం
- చైనా నుంచి దిగుమతులు పెరుగుతూనే ఉన్నాయ్
- విప్లవోద్యమ గడ్డ తెలంగాణ
- గ్యారంటీ పేరుతో గారడీ చేసిన కాంగ్రెస్ మాజీ మంత్రి హరీశ్రావు
- కేంద్ర సాహిత్య అకాడమీకి మణిపూర్ ఫిల్మ్ అవార్డు
- నాసిరకం మందులతో తగ్గుతున్న ఆయుష్షు
- తాగి నడిపితే.. జైలుకే.. నిజామాబాద్లో రోజూ ఐదు వేల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..