భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోస్టులు మృతి చెందారు. జార్ఖండ్ ఇవాళ(శనివారం) ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోలు చనిపోయారు. పశ్చిమ సింగభం జిల్లాలో మావోయిస్టుల కదలికలపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. విషయాన్ని పసిగట్టిన నక్సలైట్లు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
జార్ఖండ్ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి
- దేశం
- April 4, 2020
లేటెస్ట్
- బంగారు తెలంగాణ కాదు.. నిరుద్యోగ తెలంగాణ: గడ్డం వంశీకృష్ణ
- శ్రీరాముడ్ని అడిగితే కూడా బండి సంజయ్కు ఓటేయద్దంటడు : కేటీఆర్
- Pokiri Trending Story: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోకిరి..పండుగాడి వెనుకున్న ఆసక్తికర విశేషాలు
- వామ్మో... మరోసారి డైరీమిల్క్ చాక్లెట్లో పురుగులు... తినేముందు డాక్టర్ అప్పాయింట్ మెంట్ తీసుకోండి..
- పెన్షన్ల పంపిణీపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం..
- నల్గొండలో రూ.11 కోట్ల 7 లక్షల విలువైన నగదు, మద్యం సీజ్
- ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడికెళ్లి ఆగుతుందో నాకు తెల్వదు : సీఎం రేవంత్ రెడ్డి
- పుట్టగొడుగుల వ్యవసాయం.. లాభసాటి వ్యాపారం..
- వైఎస్ఆర్ పాలనకు, జగన్ పాలనకు పోలికే లేదు... షర్మిల
- తెలంగాణ అభివృద్ధి కోసం సలహాలు ఇస్తానంటే కేసీఆర్ ఇంటికెళ్తా : సీఎం రేవంత్ రెడ్డి
Most Read News
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!