కాచిగూడ—ఫలక్ నుమా మధ్య ట్రాక్ మెయింటెనెన్స్ తో పాటు ట్రాఫిక్ రద్దీ కారణంగా ఆదివారం పలు MMTS రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ట్రైన్ నంబర్ 47212 , 47214 లింగంపల్లి-–ఫలక్ నుమా MMTS సర్వీసు లు కాచిగూడ నుంచి ఫలక్ నుమా వరకు పాక్షికంగా రద్దు చేశారు. లింగంపల్లి నుంచి ఈ రైళ్లు కాచిగూడ వరకు మాత్రమే ప్రయాణం చేయనున్నాయి. ట్రైన్ నంబర్ 47189 ఫలక్ నుమా –లింగంపల్లి MMTS సర్వీస్ ను ఫలక్ నుమా నుంచి కాచిగూడ వరకు పాక్షికంగా క్యాన్సిల్ చేసినట్లు తెలిపారు. ఫలక్ నుమా నుంచి వెళ్లే ప్రయాణికులకు ఈ ట్రైన్ కాచిగూడ నుంచే అందుబాటులో ఉంటుంది. ట్రైన్ నంబర్ 47169 ఫలక్ నుమా- హైదరాబాద్ MMTS సర్వీ స్ కూడా ఫలక్ నుమా కాచిగూడ మధ్య రద్దు చేశారు. ఈ ట్రైన్ కూడా కాచిగూడ నుంచి హైదరాబాద్ కు ప్రయాణం చేస్తుంది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు తెలిపారు.
నేడు పలు MMTS రైళ్లు క్యాన్సిల్
- హైదరాబాద్
- March 24, 2019
లేటెస్ట్
- బీఆర్ఎస్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ చిచ్చు
- MS Dhoni: 23 రోజులు.. 2100 KM ప్రయాణం.. ధోని కలిసేందుకు అభిమాని సాహసం
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- ఏపీలో మొత్తం పోలింగ్ 81.86 శాతం.. దేశంలోనే ఇప్పటి వరకు ఇదే టాప్
- జేసీ ప్రభాకర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత.. ఆక్సిజన్ మాస్క్ తో ఆస్పత్రిలో చికిత్స
- కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి కన్నుమూత
- V6 DIGITAL 15.05.2024 AFTERNOON EDITION
- Vidya Vasula Aham Trailer: పెళ్ళాం పెళ్ళామే..పేకాట పేకాటే..ఫుడ్డుని బెడ్డుని గొడవలతో కలపకూడదు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- భూమి హద్దు గొడవ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్రగాయాలు
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి