
TRS పార్లమెంటరీ పార్టీ సమావేశం CM క్యాంప్ ఆఫీస్ లో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. ఈ నెల 17 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో TRS MPలు అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలతో చర్చిస్తారు.
సీఎం క్యాంప్ ఆఫీస్ లో జరిగే పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరు కావాల్సిందిగా లోక్ సభ, రాజ్యసభ సభ్యులను ఆహ్వానించారు.