హుజూర్ నగర్లో యూత్ మొత్తం బీజేపీ వైపు: వివేక్ వెంకటస్వామి

హుజూర్ నగర్లో యూత్ మొత్తం బీజేపీ వైపు: వివేక్ వెంకటస్వామి

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో యూత్ మొత్తం బీజేపీ వైపు ఉందన్నారు..మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. మొన్నటి వరకు కొంత స్తబ్దతగా ఉన్నా.. పార్టీ ఒక్కసారిగా పుంజుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంటింటికీ చేరాయన్నారు వివేక్. సామన్య కార్యకర్త, బడుగు బలహీన వర్గాల అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వడమే.. బీజేపీ ఘన విజయం అన్నారు.