యూపీ: లాక్ డౌన్ కారణంగా భార్య వాళ్ల అమ్మ గారింట్లోనే ఉండిపోవటంతో తట్టుకోలేక ఓ భర్త సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంఘటన యూపీలోని గొండలోని రాధ్ కుంద్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాకేష్ సోని (32) అనే వ్యక్తి గొండలో నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య లాక్ డౌన్కు ముందు పుట్టింటికి వెళ్లింది. తిరిగి వద్దామనుకునే లోపే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించేశారు. దీంతో ఆమె తిరిగి భర్త దగ్గరకు రాలేకపోయింది. భార్యను ఇంటికి తీసుకొచ్చేందుకు రాకేష్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. రెండు వారాలుగా భార్య లేకపోవటంతో రాకేష్ మనస్తాపానికి గురైన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
భార్యను రాకుండా ఆపిన లాక్డౌన్.. మనస్తాపంతో భర్త సూసైడ్
- దేశం
- April 9, 2020
లేటెస్ట్
- వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లాభం రూ. 6 కోట్లు
- ప్లాంటు నిర్మించిన దీసవాలా రబ్బర్ ఇండస్ట్రీస్
- మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు
- మందుకొట్టిన గడ్డి తిని 80 గొర్రెలు మృతి
- ఇండియాలో ఏసర్ప్యూర్ ప్రొడక్ట్లు
- బీసీల వాటా ఇవ్వకుంటే ఊరుకోం: ఆర్. కృష్ణయ్య
- రూ. 1,800 పెరిగిన వెండి ధర
- ఏఐ టెక్నాలజీతో ఎల్జీ టీవీలు
- దత్తత ఇచ్చాక మళ్లీ తీసుకెళ్లడం సరికాదు: హైకోర్టు
- అర్హత లేకున్నా.. ట్రీట్మెంట్ చేస్తున్నరు
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్