వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పదిమంది స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ వ్యాన్ ను పోలీస్ వెహికల్ వెనుక నుండి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పదిమంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. పనమా గోడౌన్స్ వద్ద ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులను స్థానిక పోలీసులు అక్కడి నుండి హుటాహుటిన ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సంబంధించిన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. సమాచారం కోసం ప్రయత్నించినా స్పందించలేదు. పోలీస్ వాహనం కావడంతోనే సమాచారం ఇవ్వడంలో స్థానిక పోలీసులు స్పందించలేదని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా పోలీస్ వెహికల్ నడిపిన వ్యక్తి డ్రింక్ చేశాడని సమాచారం.
స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన పోలీస్ వాహనం
- హైదరాబాద్
- February 7, 2024
లేటెస్ట్
- గుజరాత్లో అతిపెద్ద పాము శిలాజం
- అమెరికాలో పెరుగుతున్న డింక్ కాన్సెప్ట్
- ఢిల్లీలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
- యూట్యూబర్ : తిరుగుతున్నడు.. తింటున్నడు.. సంపాదిస్తున్నడు!
- ఎలక్ట్రిక్ బడ్జెట్ హోటల్
- అవేర్ నెస్ : రన్నింగ్ పద్ధతిగా చేయకపోతే కొత్త సమస్యలను తెచ్చుకున్నట్టే
- Gully Boy Bhaskar: డ్రీం హౌస్ కట్టుకున్న పటాస్ భాస్కర్.. వీడియో వైరల్
- టెక్నాలజీ : బోలెడు అప్డేట్స్..డాక్యుమెంట్స్ షేరింగ్ ఈజీ
- అలంపూర్లో భక్తుల సందడి
- పిల్లలు లేకపోతే నష్టలేంటి?
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం
- చదువు కొండెక్కినట్లే: జై శ్రీరాం అంటే పరీక్ష పాస్ చేసేస్తారా..!