తెలంగాణలో కొత్తగా 1873 కేసులు..9 మంది మృతి

తెలంగాణలో కొత్తగా 1873 కేసులు..9 మంది మృతి

తెలంగాణలో కొత్తగా 1873 కరోనా కేసులు నమోదయ్యాయి.వీటితో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,24,963 కు చేరింది. మరో 9 మంది చనిపోవడంతో కరోనా మరణాల  సంఖ్య 827 కు చేరింది. నిన్న ఒక్కరోజే 1849 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 92,837 కు చేరింది. ఇంకా 31,299 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకంటున్నారు. 24216 మంది ఐసోలేషన్ లో ఉన్నారు. ఇక నిన్న 37,791 మందికి టెస్టులు చేశారు. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 360 నమోదయ్యాయి.

see more news

మెట్రోలో ట్రావెల్‌ చేయాలంటే..స్మార్ట్ కార్డు,మాస్క్‌ కంపల్సరీ

దారుణం..మూతికి టేప్​వేసి క్యాండిల్​తో కాల్చిన అమ్మమ్మ