న్యూఢిల్లీ: దేశంలో ఎంతమందికి వ్యాక్సినేషన్ చేశామనే వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 84,800 మందికి టీకా వేశామని అందులో 27 మంది చనిపోయారని తెలిపింది. గత 24 గంటల్లో వ్యాక్సినేషన్ చేసిన వారిలో ముగ్గురు చనిపోయారని స్పష్టం చేసింది. అయితే ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో మరీ చింతించేంతగా ఘటనలు జరగలేదని పేర్కొంది. తొలి వ్యాక్సిన్ డోస్ వేయించుకున్న వారికి శనివారం నుంచి రెండో డోసును వేస్తున్నామని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఫస్ట్ డోసు వేసుకొని 28 రోజులు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే రెండో డోసు వేస్తున్నామని వివరించారు.
వ్యాక్సిన్ వేయించుకొని ఇప్పటికి 27 మంది మృతి
- దేశం
- February 14, 2021
లేటెస్ట్
- మత్తు పదార్థాల రవాణాపై రైళ్లలో తనిఖీలు
- కాంగ్రెస్తోనే సింగరేణి మనుగడ
- నిజామాబాద్ జిల్లాలో ..బాలికలదే హవా
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు బాంబు బెదిరింపు
- పది ఫలితాల్లో అల్ఫోర్స్ జయకేతనం
- కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం
- కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఉపాధి కూలీలకు రూ.400 : గడ్డం వినోద్
- టెన్త్లో జనగామకు ఫోర్త్ ప్లేస్
Most Read News
- RCB: బౌలింగ్ కష్టాలు తీరినట్టే! జూనియర్ బుమ్రాను సిద్ధం చేస్తున్న ఆర్సీబీ
- Summer trip: తెలంగాణ ఊటీ ఎక్కడుందో తెలుసా...
- Bird Flu: విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. తినవలసిన ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
- 12 ఏళ్ల తరువాత వృషభ రాశిలోకి బృహస్పతి.. ఏరాశి వారికి ఎలా ఉందంటే..
- సాంబార్ ఎక్కడ పుట్టింది.. మొదట ఎవరు తయారు చేశారో తెలుసా
- పేకాట డెన్ నిర్వహిస్తున్న మహిళ.. మూడు ముక్కలాటలో లక్షల్లో లావాదేవీలు
- IPL 2024: యువ బౌలర్ ఓవర్ యాక్షన్.. నిషేధం విధించిన క్రమశిక్షణా కమిటీ
- నిజం చెప్పారు : మా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి..
- మీ కోసం : మే 1 నుంచి ఈ బ్యాంకుల్లో రూల్స్ మారాయి..
- T20 World Cup 2024: ఆర్చర్ రీ ఎంట్రీ.. వరల్డ్ కప్ స్క్వాడ్ను ప్రకటించిన ఇంగ్లాండ్