హిమాచల్ ప్రదేశ్లో భూకంపం..రిక్టర్స్కేల్ తీవ్రత 5.3గా నమోదు

హిమాచల్ ప్రదేశ్లో భూకంపం..రిక్టర్స్కేల్ తీవ్రత 5.3గా నమోదు

హిమాచల్ ప్రదేశ్లో గురువారం (ఏప్రిల్4) భూకంపం సంభవించింది. చంబా పట్టణంలో రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.3తో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. చంబా నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనాలిలో కూడా బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి. గురువారం రాత్రి 9.34 గంటల చంబాను 10 కిలోమీటర్ల లోతులో భూకంపం తాగినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.