హైదరాబాద్

మొరంగపల్లి రైల్వే స్టేషన్​లో కిలోకు పైగా గంజాయి సీజ్

వికారాబాద్, వెలుగు: గంజాయి అమ్ముతున్న ముగ్గురిని వికారాబాద్ జిల్లా మోమిన్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మోమిన్ పేట పరిధిలోన

Read More

హైదరాబాద్లో 80 కొత్త ఆర్టీసీ బస్సులు.. ప్రారంభించనున్న మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు:  ఆర్టీసీలో  కొత్తగా 80 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. శనివారం ఈ బస్సులను  ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్  పొన్నం ప

Read More

నాన్​వెజ్​ టిఫిన్ అదుర్స్ ​.. ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఐటీ ఎంప్లాయీస్

పొద్దున నాలుగు గంటలకే ఓపెన్​     అందుబాటులో వెరైటీ రుచులు      సిటీలోని  పలుచోట్ల సెంటర్లు  &nbs

Read More

సర్కారీ స్కూళ్లకు ఉచిత కరెంట్ ఇవ్వాలి .. డిప్యూటీ సీఎంకుహెడ్మాస్టర్ల సంఘం వినతి

హైదరాబాద్, వెలుగు :  గ్రామాలు, పట్టణాల్లోని సర్కారీ బడులకూ ఉచిత విద్యుత్  సౌకర్యాన్ని కల్పించాలని తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోస

Read More

ఈ ఏడాదిలో సైబర్​ నేరగాళ్లు రూ.707 కోట్లు లూటీ : డీజీపీ రవి గుప్తా

హైదరాబాద్‌, వెలుగు:  రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 8.97 శాతం నేరాలు పెరిగాయని డీజీపీ రవిగుప్తా తెలిపారు. సైబర్​ నేరగాళ్లు రూ.707 కోట

Read More

మిల్లింగ్ ​జాప్యంతో రూ.56 వేల కోట్ల అప్పులు

  సివిల్​ సప్లయిస్​కు మిల్లర్ల నుంచి88 లక్షల టన్నుల ధాన్యం పెండింగ్‌ వేల కోట్ల విలువైన బియ్యం ఓపెన్ మార్కెట్లో అమ్ముకున్నరు సీఎంఆర

Read More

సీఎం రేవంత్​రెడ్డికి స్వల్ప అస్వస్థత

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశ్రాంతి తీసుకోకుండా రివ్యూలు, పర్యటనలతో బిజీగా గడిపిన సీఎం రేవంత్​ రెడ్డి స్వల

Read More

తెలంగాణలో పాత పద్ధతిలోనే ఈసీ నియామకం చేపట్టాలి : చంద్రకుమార్

ఖైరతాబాద్, వెలుగు: భారత ఎన్నికల కమిషన్​నియా మకం పాత పద్ధతిలోనే జరగాలని జాగో  తెలంగాణ సంస్థ ప్రతినిధి, రిటైర్డ్ జస్టిస్ చంద్ర కుమార్ అన్నారు. గతంల

Read More

కాళేశ్వరం ప్రాజెక్టులో నిజాలను ఎందుకు దాస్తున్నరు? ఇంజినీర్లపై మంత్రుల ఆగ్రహం

భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇంజనీర్లు ప్రయత్నించడంపై రాష్ట్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశా

Read More

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు.. 5 వేల మంది ప్రతినిధులు

జేఎన్టీయూహెచ్​లో మూడు రోజుల పాటు నిర్వహణ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభించే అవకాశం ప్రభుత్వానికి వివరాలు పంపిన అధికారులు హైదరాబాద్, వెలుగు: జేఎ

Read More

తెలంగాణలో కిలో కందిపప్పు రూ.180

కొని బ్లాక్ ​చేసిన వ్యాపారులు  అవసరం మేరకే బయటకు రిలీజ్​  ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్న తాండూరు కందిపప్పు  హైదరాబాద్, వెల

Read More

తెలంగాణలో కాళేశ్వరం పేరుతో ప్రజాధనం దుర్వినియోగం : వివేక్‌‌‌‌ వెంకటస్వామి

‘‘2 టీఎంసీల నీటిని ఉపయోగించుకోలేని కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సర్కారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మూడో టీఎంసీ ప

Read More

స్టాఫ్ నర్స్‌‌‌‌ పోస్టుల భర్తీలో అన్యాయం .. కోఠిలోని మెడికల్ బోర్డు వద్ద ఆందోళన

వెయిటేజీ మార్కులు కలపలేదని పలువురు అభ్యర్థుల అభ్యంతరం ఎక్కువ మార్కులు వచ్చినా.. మెరిట్‌‌‌‌ లిస్టులో పెట్టలేదని వెల్లడి జోన్

Read More