హైదరాబాద్
దివ్యాంగులు ఏదైనా సాధించగలరు
ఇంటర్నేషనల్ వైట్ కేన్డేలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు పంజాగుట్ట, వెలుగు: దివ్యాంగులకు అతీత శక్తి ఉంటుందని
Read Moreఇదేం పిచ్చి..కదులుతున్న ఎంఎంటీఎస్ రైళ్లో..ఆకతాయిల స్టంట్లు
సికింద్రాబాద్, వెలుగు: కదులుతున్న ఎంఎంటీఎస్ రైలును పట్టుకుని వేళాడుతూ కొందరు పిల్లలు ప్రమాదకరమైన స్టంట్లు చేశారు. రైలు ఎక్కుతూ, దిగుతూ స్టంట్లు చేస్
Read Moreరెండ్రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేయాలి: ఆర్.కృష్ణయ్య
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య బషీర్ బాగ్, వెలుగు: ప్రభుత్వం పెండింగ్పెట్టిన రూ.4 వేల కోట్ల ఫీజు బకాయిలను రెండు రోజుల్లో విడ
Read Moreడిజిటల్ వరల్డ్కు ఫ్రేమ్ వర్క్ రూపొందించండి.. గ్లోబల్ ఇనిస్టిట్యూషన్స్కు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
ఢిల్లీ: టెక్నాలజీని నైతికంగా వినియోగించడానికి గ్లోబల్ డిజిటల్ ఫ్రేమ్ వర్క్ ను రూపొందించాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పిలుపునిచ్చారు. మంగళవారం ఢిల
Read Moreహైదరాబాద్లో ఎస్ఈఐ జీసీసీ:మంత్రి శ్రీధర్ బాబు
సంస్థ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ హైదరాబాద్, వెలుగు: అమెరికాకు చెందిన ఎస్ఈఐ ఇన్వెస్ట్మెంట్స్కంపెనీ రాష్ట్రంలో గ్లోబల్ కేపబిలిటీ
Read Moreసైబర్ సేఫ్టీ అంబాసిడర్గా రష్మిక
న్యూఢిల్లీ: సైబర్ సేఫ్టీ ఇనీషియేటివ్స్కు నేషనల్ అంబాసిడర్గా నటి రష్మిక మందన్న నియమితులయ్యారు. ఈ విషయాన
Read Moreహైదరాబాద్లో భారీ వరదలకు నాలుగేండ్లు
2020 అక్టోబర్లో మునిగిన వెయ్యి కాలనీలు 100 మంది మృతి.. రూ.5 వేల కోట్ల ఆస్తి నష్టం నెల పాటు ఇబ్బందులు పడ్డ సిటీ జనం ఇప్పుడు అదే స్థాయిల
Read Moreఅధికారంలో ఉన్నప్పుడు ఒకతీరు.. ప్రతిపక్షంలో ఉంటే ఇంకోతీరా కేటీఆర్!: మంత్రి సీతక్క
రాడార్ ప్రాజెక్టు జీవో బీఆర్ఎస్ హయాంలోనే ఇచ్చారు: సీతక్క హైదరాబాద్, వెలుగు: దామగుండంలో నేవీ రాడార్ ప్రాజెక్టుకు అనుమతిస్తూ జీవో ఇచ్చింది గత
Read Moreరెసిడెన్షియల్ స్టూడెంట్ల మెస్ చార్జీలు పెంచుతం: డిప్యూటీ సీఎం భట్టి
ప్రపోజల్స్ రెడీ చేయాలనిడిప్యూటీ సీఎం భట్టి ఆదేశం అద్దె భవనాల కిరాయి బిల్లులు క్లియర్ చేస్తున్నమని వెల్లడి హైదరాబాద్, వెలుగు:పెరుగుతున్న ధరల
Read Moreఏపీకి వెళ్లాల్సిందే.. ఐఏఎస్లకు తేల్చి చెప్పిన క్యాట్
వరదలతో ఇబ్బంది పడ్తున్న ప్రజలకు సేవ చేయాలని లేదా? అని నిలదీత వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్కు దక్కని ఊరట డీవోపీటీ ఆదేశాలప
Read Moreఆస్తమా, టీబీ మందుల ధరలు 50% పెంపు
న్యూఢిల్లీ: నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. టీబీ, ఆస్తమా, గ్లాకోమా, తలసేమియా, మెంట
Read Moreతెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు!
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం రెండ్రోజుల్లో వాయుగుండంగా మారే చాన్స్
Read Moreగచ్చిబౌలి సాఫ్ట్వేర్ ఉద్యోగిని అత్యాచారం కేసులో ఒకరు అరెస్ట్
గచ్చిబౌలి సాఫ్ట్వేర్ ఉద్యోగిని అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బోరబండకు చెందిన ఆటో డ్రైవర్ను అరెస్టు చేశారు. అతన్ని విచారిస్త
Read More












