
లేటెస్ట్
తండ్రులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఏడాది పాటు చైల్డ్ కేర్ లీవ్స్
2019 కొత్త ఏడాది రాకకుముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన సింగిల్ పేరెంట్ తండ్రులకు శుభవార్త అందింది. బిడ్డల ఆలనాపాలనా చూసే తండ్రులకు ఏడాది పాటు వేతనంతో
Read Moreపిల్లలకు ఒబెసిటీ పాఠాలు.. పశ్చిమబెంగాల్ విద్యాశాఖ నిర్ణయం
కోల్కతా: ఈ మధ్య కాలంలో చాలామంది ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. బిజీ లైఫ్తో గడుపుతున్న ప్రజెంట్ ట్రెండ్లో చాలా మంది ఉద్యోగులు జంక్ ఫు
Read Moreఇకపై ఎయిర్ పోర్ట్ లో మాతృభాషలో అనౌన్స్ మెంట్స్
న్యూఢిల్లీ: ఇండియాలోని అన్ని ఎయిర్ పోర్ట్స్ లో ఇక నుంచి మాతృభాషలో ప్రకటనలు చేయాలని సివిల్ ఏవియేషన్ డిపార్ట్ మెంట్ ఆదేశించింది. దీనికి సంబంధించి నిన్న(
Read Moreలండన్ కు పెద్ద పెద్ద ఐస్ ముక్కలొచ్చాయ్.. ఎందుకో తెలుసా..?
గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికి వార్నింగ్ బెల్స్ మోగిస్తూనే ఉంది. ఐతే… దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు మాత్రం అంతంతమాత్రమే. స్వచ్ఛ
Read Moreపదిహేనేళ్ల తర్వాత… చెప్పులు వేసుకున్న కాంగ్రెస్ కార్యకర్త
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చాన్నాళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఆ సంబురంలో.. ఒక్కో నేతా గతంలో చేసిన సవాళ్లను, శపథాలను గుర్తుచేసుకుంటున్నారు. 20
Read Moreతెలుగు రాష్ట్రాల హైకోర్ట్ లకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ను కేంద్రం నియమించింది. జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఏపీ సీజేగా జనవరి 1న బాధ్యతలు తీసుకోనున్నారు. ప
Read Moreపొలాల్లో జనాన్ని పరుగెత్తించిన చిరుత.. ఐదుగురికి గాయాలు
వ్యవసాయ పొలాల్లోకి వచ్చిన చిరుతపులిని చూసేందుకు వచ్చిన జనం.. ఆ చిరుత దాడిలోనే గాయపడిన సంఘటన తమిళనాడులో జరిగింది. వాణీయంబాడీ పట్టణం.. చిక్కనాకుప్పం గ్
Read Moreట్రక్కు, హ్యాటు, ఇస్త్రీపెట్టె గుర్తులు ఎవరికీ ఇవ్వొద్దు.. సీఈసీకి కేసీఆర్ రిక్వెస్ట్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఇవాళ గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాతో సమావేశం అయ్యారు. ఆయనతోపాటు ఎంపీలు వినోద్, బండ ప్
Read Moreఏప్రిల్ 1నుంచి వాహనాలన్నింటికీ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ ఉండాల్సిందే
హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ లేకుండా తిరుగుతున్న వాహనదారులు ఇకపై అలర్ట్ కావాల్సిందే.. ఏప్రిల్ 1నుంచి అన్ని వాహనాలు ట్యాంపర్ ప్రూఫ్ హై సెక్యూరిటీ రిజిస
Read Moreజర్నలిస్ట్ ఆత్మాహుతి.. ట్యునీషియాలో హింసాత్మకంగా మారిన ఉద్యమం
నార్త్ ఆఫ్రికన్ దేశం ట్యునీషియా.. సామాన్యుల ఆగ్రహ జ్వాలలతో రగులుతోంది. ఆ దేశంలో మళ్లీ “2010 తిరుగుబాటు” కాలం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2011లో
Read Moreమోడీ సభకు వెళ్తుండగా..! స్కూల్ బస్ బోల్తా.. 35 మందికి గాయాలు
హిమాచల్ ప్రదేశ్ లో స్కూలు బస్సు ప్రమాదం జరిగింది. ఇవాళ గురువారం ఉదయం… కాంగ్రా జిల్లాలోని జవాలీ అనే కొండ ప్రాంతం రోడ్డుపై.. స్కూలు బస్సుకు యాక్సిడెంట్
Read Moreఇట్స్ అఫీషియల్.. భారత్ లో వేగవంతమైన రైలుగా ట్రైన్ 18
భారత్ లో ఇప్పటి దాకా టాప్ సెమీ స్పీడ్ ట్రైన్ గా ఉన్న గతిమాన్ ఎక్స్ ప్రెస్ రికార్డ్ ను మేకిన్ ఇండియాలో భాగంగా తయారు చేసిన ఫస్ట్ ఇంజన్ లెస్ రైలు.. ట్రైన
Read Moreకిడ్నీ మార్పిడి విఫలం.. ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ కొడుకు మృతి
హైదరాబాద్ : నాంపల్లి ఎమ్మెల్యే, ఎంఐఎం నాయకుడు జాఫర్ హుస్సేన్ మెరాజ్ కొడుకు మక్సూద్ హుస్సేన్ మృతిచెందారు. గురువారం ఉదయం 9గంటలకు మక్సూద్.. హైదరాబాద్ లోన
Read More