లేటెస్ట్
రాజీనామా చేయను: ఫేస్ బుక్ CEO జుకర్ బర్గ్
శాన్ ఫ్రాన్సిస్కో: సోషల్ మెసేజింగ్ దిగ్గజం ఫేస్ బుక్ కు రాజీనామా చేసే ఆలోచన తనకు లేదని సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. రీసెంట్ గా జరిగిన ఓ ఛా
Read Moreజమ్ము కశ్మీర్ అసెంబ్లీ రద్దు..
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సస్పెండెడ్ యానిమేషన్ (సు ప్తచేతనావస్థ)లో ఉన్న అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు గవర్నర
Read Moreరాబోయేది బుల్లి శాటిలైట్స్ జమానా
ఓ శాటిలైట్ ను అంతరిక్షానికి పంపాలంటే ఆ దేశం పడే కష్టం అంతా ఇంతా కాదు. ఖర్చు తడిసిమోపెడవుతుంది. చిన్న శాటిలైట్స్ తయారీకి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ము
Read Moreఅటు మ్యారేజ్..ఇటు ఎగ్జామ్ : పెళ్లి మండపం నుండి పరీక్ష కేంద్రానికి నవవధువు
కర్ణాటక : పెళ్లి మండపంలో వివాహం చేసుకున్న నవ వధువు..అక్కడి నుండి డైరెక్ట్ గా పరీక్షా కేంద్రానికి వెళ్లి ఎగ్జామ్ రాసింది. మసన్ లోని ఓ కాలేజీలో బీకాం ఫై
Read Moreగోతిలో దింపి గుట్టు లాగుతాం
గ్రహంపై పరిశోధన కోసం రోవర్ ను దింపేందుకు నాసా 360 కోట్ల ఏళ్ల నాటి గొయ్యిని ఎంచుకుంది. ఆ గ్రహంపై 60 ప్రాంతాలను ఐదేళ్ల పాటు పరిశీలించిన మిషన్ బృందం,
Read Moreటీవీ ఎక్కువ చూస్తే త్వరగా పోతారట
టీవీ చూడటం చాలా ప్రమాదకరమని సైంటిస్టులు అంటున్నారు. పగటి పూట 2 గంటల 12 నిమిషాలకు మించి టీవీ చూస్తే, త్వరగా చచ్చిపోతారని హెచ్చరిస్తున్నారు. చాలామంది ట
Read Moreరాష్ట్ర అభివృద్ధి TRSతోనే సాధ్యం : వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల : రాష్ట్ర అభివృద్ధి TRS పార్టీతోనే సాధ్యమన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. సీమాంధ్ర పాలకుల నుంచి విముక్తి కలిగించి.. రాష్ట్రాన్ని
Read Moreకొడంగల్ ను దత్తత తీసుకుంటా : కేటీఆర్
టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోతే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానన్నారు మంత్రి కేటీఆర్. తన సవాల్ కి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడా అని ప్రశ్నించారు. కొ
Read Moreఅండమాన్ దీవుల్లో మత ప్రచారకుడి హత్య
అండమాన్, నికోబర్ దీవుల్లో క్రైస్తవ మత బోధకుడు హత్యచేయబడ్డాడు. బాధిత వ్యక్తిని జాన్ అలెన్గా గుర్తించారు. ఈయన అమెరికాకు చెందిన వ్యక్తిగా తెలిపారు.
Read Moreదంచికొట్టిన ధావన్… విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్
బ్రిస్బేన్ : ఆస్ట్రేలియాతో తొలి టీట్వంటీ మ్యాచ్ లో గెలుపు అంచుల దాకా వచ్చిన భారత్ చివర్లో చేతులెత్తేసింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో నిర్దేశించిన విజయ
Read Moreరాష్ట్రానికి వస్తున్న ఈసీ.. గురు, శుక్రవారాల్లో సమావేశాలు
సెక్రటేరియట్ : నవంబర్ 22 గురువారం రోజున రాష్ట్రానికి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్, కమిషనర్లు అశోక్ లావాసా, సునీల్ అరోరా వస్తున్నారు. రాష్ట్
Read Moreనోట్లరద్దు రైతును దెబ్బతీసింది.. కేంద్ర వ్యవసాయ శాఖ నివేదిక
న్యూఢిల్లీ : నోట్ల రద్దుతో రైతులు తీవ్రంగా నష్టపోయారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంగీకరించింది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని స్టాండింగ్ కమిటీకి సమర్పించ
Read Moreఆస్ట్రేలియాలో TRS ఫ్యాన్స్ హంగామా : క్రికెట్ స్టేడియంలో జోరుగా ప్రచారం
బ్రిస్బేన్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. వినూత్న కార్యక్రమాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొంద
Read More