
లేటెస్ట్
యూపీలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి : మోడీ
పాత పద్ధతులు పోయాయి.. ఇప్పుడు రోజులు మారాయన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఉత్తరప్రదేశ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నా
Read Moreదినకరన్ కారుపై పెట్రోల్ బాంబు దాడి
అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత, ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ కారుపై గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ బాంబు విసిరాడు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.
Read Moreహిమదాస్ పై బయోపిక్ తీస్తా : అక్షయ్
అంతర్జాతీయ అథ్లెటిక్ ఈవెంట్ లో సత్తా చాటి.. భారత్ తరఫున తొలి గోల్డ్ మెడల్ సాధించిన హిమదాస్ కు అరుదైన గుర్తింపు దక్కనుంది. భారతీయ క్రీడారంగంలో సంచ
Read Moreరైతు రాజు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : హరీష్
రైతే రాజు కావాలన్నది టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు. ఆదివారం (జూలై-29) సిద్దిపేట జిల్లా, మిర్దొడ్డి మండలం
Read Moreమానవమృగాలు : మూగజీవాలను కూడా వదలడంలేదు
దేశంలో బాలికలు, యువతులపై అత్యాచారాలు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మానవమృగాలు మూగజీవాలనూ వదలడంలేదు. ఆ మధ్య కోడిని ఒకడు రేప్ చేశాడన్న వార
Read MoreMRP ధరకు మించి అమ్మితే చర్యలే : అకున్
ఆగస్టు 1 నుంచి థియేటర్లలో గరిష్ఠ చిల్లర ధరలు అమలు తప్పనిసరి అని తెలిపారు తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ సబర్వాల్. ఆదివారం (జూలై-29) థియేటర్ల యాజమానులత
Read Moreబాలమేధావి ప్రతిభ : 15 ఏళ్లకే ఇంజినీర్ అయ్యాడు
15 ఏళ్లకే ఇంజినీర్ గా పట్టభద్రుడు అయ్యాడు ఓ బాలమేధావి. ప్రతిభకు వయస్సు అడ్డంకి కాదు అని నిరూపించాడు. భారత సంతతికి చెందిన తనిష్క్ అబ్రహం తన మేధస్సుత
Read Moreకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే: LTC కింద విదేశాలకు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఓ బంపర్ ఆఫర్. ఉద్యోగులకు ఇచ్చే లీవ్ ట్రావెల్ కన్సెషన్(LTC) కింద ఇక నుంచి విదేశాలకు కూడా వెళ్లే అవకాశం కల్పించాలని కేంద్రం న
Read Moreఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్ లో లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకుని ..అమ్మవారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. క
Read Moreఅమ్మకు బంగారు బోనం సమర్పించిన ఎంపీ కవిత
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. నిజామాబాద్ ఎంపీ కవిత వెయ్యి ఎనిమిది మంది మహిళలతో కలిసి ఆదయ్య నగర్ నుంచి ఆల
Read Moreమీ సేవా కేంద్రాల్లోనూ మనీ విత్ డ్రా
బ్యాంకులు, ఏటీఎంల నుంచే కాకుండా మీ సేవా సెంటర్ల నుంచి కూడా మనీ విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించనుంది రాష్ట్ర ప్రభుత్వం. సోమవారం( జూలై-30 )నుంచి
Read Moreగురుకులాల్లో 281 జేఎల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
గురుకుల జూనియర్ కాలేజీల్లో 281 జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి తెలంగాణ గురుకుల విద్యాలయాల నియామక బోర్డు(TREIRB) నిర్ణయం తీసుకుంది. ఈనెల 31న నోటిఫిక
Read Moreనల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతపల్లి మండలం నసర్లపల్లి దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు చనిపోయారు.
Read More