
లేటెస్ట్
పటాన్ చెరువులో రూ.17 కోట్లతో ఉల్లి మార్కెట్ : హరీష్
పటాన్ చెరువు మార్కెట్ యార్డులో 17 కోట్లతో ఉల్లి మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. పటాన్ చెరులో కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల మీదనే మార్కెట
Read Moreరైతులపై అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు : పోచారం
అకస్మాత్తుగా రైతు చనిపోతే… ఆ కుటుంబం వీధిన పడకుండా ఆదుకునేందుకు రైతుబీమా ప్రారంభించినట్టు చెప్పారు మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈటల రాజేందర్. సో
Read Moreదీక్షతో క్షీణించిన ఆరోగ్యం : ఢిల్లీ డిప్యూటీ సీఎం హాస్పిటల్ కు తరలింపు
ఎనిమిది రోజులుగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కలసి ధర్నా చేస్తున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోగ్యం ఈ రోజ
Read Moreవిజయ్ మాల్యాపై ఛార్జ్ షీట్ దాఖలు
SBI అనుబంధ బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన విజయ్ మాల్యాపై ఇవాళ ఛార్జ్షీట్ దాఖలు చేసింది నమోదు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్. మనీల్యాండరింగ్ కేసు
Read Moreదారినపోయే దాన్ని తలకెత్తుకున్నారు : నెటిజన్లతో తిట్టించుకుంటున్న కోహ్లీ, అనుష్క
బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. అనుష్కపై తీవ్రస్ధాయిలో సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అనుష్క భర్త టీమిండియ
Read Moreఅరవింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా..BJP యువ మోర్చా హోమం
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మద్ధతు పలికిన నలుగురు సీఎంలకు హోమం చేశారు బీజేపీ యువ మోర్చా నేతలు. ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కోసం లెఫ్ట్ నెంట్ గ
Read Moreఎలా నడుస్తోంది : హీరో మహేశ్ షూటింగ్ లో సీఎం
హీరో మహేశ్ బాబు షూటింగ్ జరుగుతోంది.. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.. యూనిట్ సిబ్బంది అంతా హడావిడి.. ఇంతలో సెక్యూరిటీ హడావిడి.. పోలీస్ సైరన్స్.. ఏం
Read Moreఎన్నికల కోసమే.. BJP ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నం : ఒవైసీ
బీజేపీ ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ముస్లింకి కూడా బీజేపీ టికెట్ ఇవ్వలేదన్నారు అసదుద్దీన్
Read Moreఢిల్లీ సీఎంపై కేంద్రమంత్రి కామెంట్ : పనిలో జీరో..ధర్నాలు చేయడంలో హీరో
పనిచేయడంలో జీరో.. ధర్నాలు చేయడంలో హీరో అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై సెటైర్ వేశారు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ. ఢిల్లీకి సంపూర్ణ రాష్
Read Moreసెల్ఫీల హడావిడి.. గోవా బీచ్ లో ఇద్దరు గల్లంతు
సెల్ఫీ.. సెల్ఫీ.. సెల్ఫీ ఒక రోజు అన్నం తినకుండా అయినా ఉండగలరు కానీ.. స్మార్ట్ ఫోన్ నుంచి ఒక్క సెల్ఫీ క్లిక్ మనిపించకపోతే మాత్రం నిద్రపట్టదు కొందరు సెల
Read Moreరైళ్లు సమయానికి వచ్చేలా చర్యలు : పీయూష్
ప్రయాణికుల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యత అన్నారు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్. సమయపాలన, పరిశుభ్రత, కేటరింగ్ అంశాలపై ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తున్నా
Read Moreభూ వివాదాలు పరిష్కరిస్తాం : మంత్రి కేటీఆర్
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని భూ వివాదాలను తక్షణమే పరిష్కరిస్తామన్నారు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ఎల్బీనగర్ అసెంబ్లీ పరిధిలోని రెవెన్యూ సమస్యలపై
Read Moreకాప్ కనెక్ట్ యాప్ : ఒక్క క్లిక్ తో పోలీసులందరికీ సమాచారం
ఒకేసారి లక్ష మందికి SMS, ఆడియో, వీడియోల్ని పంపించేలా.. కాప్ కనెక్ట్ యాప్ ను రూపొందించింది రాష్ట్ర పోలీస్ శాఖ. పోలీస్ వ్యవస్థ మరింత పటిష్టం అవుతుందన్నా
Read More