లేటెస్ట్

రియల్ హీరో ఈ దేవరకొండ : ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వేలం వేస్తా.. సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇస్తా

మరోసారి నెటిజన్ల మనసుల్ని గెల్చుకున్నాడు అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ. హైదరాబాద్ లో జరిగిన  65 జియో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్-2018 లో భాగంగా బ్లాక్

Read More

ఎన్టీఆర్ ఇన్ స్టాగ్రామ్ : భార్య తీసిన ఫస్ట్ ఫొటో ఇది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి పుత్రోత్సాహం రెట్టింపు అయ్యింది. ఫ్యామిలీతో జాలీగా గడపుతున్నాడు. ఎన్టీఆర్‌ జూన్ 14న రెండోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. రెండ

Read More

ఢిల్లీ గ్యాంగ్ వార్ : 10 కి.మీ. ఛేజింగ్.. కాల్పులు.. హాలీవుడ్ మూవీ సీన్..

దేశ రాజధాని ఢిల్లీలో హాలివుడ్ యాక్షన్ మూవీ లైవ్ కనిపించింది. ఛేజింగ్స్, కాల్పులతో రోడ్లు దద్ధరిలిల్లాయి. జూన్ 18వ తేదీ సోమవారం ఉదయం 10.30 గంటలు. ఎవరి

Read More

కొండ చిలువతో పరాచకాలు.. మెడకు చుట్టేసింది

అతిగా స్పందించాడు ఓ అధికారి.. కొండచిలువతోనే సెల్ఫీ దిగాలనుకున్నాడు.. మెడను గట్టిగా చుట్టేసింది పైథాన్.. ఉక్కిరి బిక్కిరయ్యాడు.. ముచ్చేమటలు పట్టాయి ఆ అ

Read More

చికాగో సెక్స్ రాకెట్ పై ఫిల్మ్ ఛాంబర్ స్పందించాలి : మహిళా సంఘాలు

తెలుగు అమ్మాయిలను తీసుకెళ్లి వేరే దేశాల్లో వ్యభిచారం చేస్తున్న ముఠా గురించి.. ఫిలించాంబర్ ఎందుకు స్పందించడంలేదని నిలదీశాయి మహిళా సంఘాలు. ఇటీవల షికాగోల

Read More

కల్తీ విత్తనాలు అమ్మితే కఠిర చర్యలు : ఈటల

కల్తీ విత్తనాలు ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్. రైతు సమస్యలను తీర్చేందుకే 24 గంటల ఉచిత విద్యుత్, రుణమాఫీ, ప

Read More

ప్రపంచం గర్వపడేలా : ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో తొలి ఆదివాసి

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB). ఈ మాట ఒక్కటి చాలు పారిశ్రామికవేత్తలు, ప్రపంచంలోని టాప్ కంపెనీలు అన్నీ కూడా ఓ సారి ఆలోచిస్తాయి. ఇక్కడ సీటు రావటం అం

Read More

జూలై 29 న సికింద్రాబాద్ బోనాలు: మంత్రి తలసాని

జూలై 29వ తేదీన సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల నిర్వహించనున్నట్లు తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బోనాల నిర్వహణపై  మంత్రి

Read More

గుండెల్లోని ప్రేమ ఇలా : భార్యకు గుడి కట్టిన సిద్ధిపేట వాసి

అనురాగం, ఆత్మీయత, ఆరాధన అంటే ఇదేనేమో.. భార్య చనిపోయింది. ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. అయినా ఆ భర్తకు.. ఆమె జ్ణాపకాలే వెంటాడుతున్నాయి. మర్చిపోలేకపోయాడు

Read More

రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి: ఎంపీ కవిత

రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నా కేంద్రం ముందుకు రావటం లేదన్నారు MP కవిత. హైదరాబాద్ బేగంపేటలో పసుపు సాగు, ఎగుమతులపై ఏర్పాటు చేసిన వ

Read More

ఒత్తిడే శత్రువు : యాంకర్ తేజస్విని ఆత్మహత్య

ఒత్తిడి.. మానసిక ఆందోళన మరో న్యూస్ యాంకర్ ప్రాణాలు తీసింది. కొన్నేళ్లుగా లోకల్ టీవీలో యాంకరింగ్ చేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజస్వి

Read More

బందిపొరాలో కాల్పులు:నలుగురు ఉగ్రవాదులు మృతి

జమ్మూకశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో సోమవారం(జూన్-18) భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవా

Read More

వెజిట్రబుల్స్ : మండిపోతున్న కూరగాయల ధరలు

సిటీలోని మార్కెట్లలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సమ్మర్ కి ముందు కేవలం కిలో 5 రూపాయల ధర పలికిన టమాట ప్రస్తుత ధర రూ. 22 గా ఉంది. ఇక మిరప ధర రెండు నెలల

Read More