
లేటెస్ట్
జూన్ 7నే రిలీజ్ : కాలాకు లైన్ క్లీయర్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కాలా సినిమాకు లైన్ క్లీయర్ అయ్యింది. కావేరీ జల వివాదంతో ఇన్ని రోజులు వాయిదా పడ్డ ఈ సినిమా రిలీజ్ కు మంగళవారం (జూ
Read Moreరాజీనామాలు అంటూ కోమటిరెడ్డి ఫిటింగ్ : చర్చించిన తర్వాతే అంటూ జానా ఆయింట్ మెంట్
కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల బహిష్కరణ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కోర్టు ఆదేశాల తర్వాత జోష్ వచ్చింది. ఇదే ఊపులో అందరూ రాజీనామాలు చేయాలంటూ క
Read Moreసీఎం కుమారస్వామి వ్యాఖ్యలు : ఎందుకూ పనికి రావని తిట్టేవారు
చదువులో మొద్దుని.. టీచర్లకు భయపడి వెనక బెంచ్లో కూర్చునేవాడిని అంటూ తన జ్ణానంపై తానే జోకులు వేసుకున్నారు కర్ణాటక సీఎం కుమారస్వామి. ఆయన చదువుకున్న నేషన
Read MoreICC కంటే IPLలే బెటర్ : మహిళా క్రికెటర్లకు ఇదేమి సత్కారం అంటూ చిర్రుబుర్రులు
అదొక ఇంటర్నేషనల్ మ్యాచ్. మ్యాచ్ లో అదరగొట్టిన ప్లేయర్లకు ఇచ్చే (మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్) రివార్డు చూస్తే అవాక్కు అవుతారు. మలేసియాలో జరుగుతున్న ఆసియా కప్
Read Moreహరితహారంతో పర్యావరణాన్ని కాపాడుదాం : కేసీఆర్
అన్ని సంపదల కంటే ఆరోగ్య సంపదే అత్యంత ప్రాధాన్యమైనదన్నారు సీఎం కేసీఆర్. భవిష్యత్ తరాలకు ఆరోగ్యంగా పెరిగే వాతావరణాన్ని సమకూర్చడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభు
Read Moreపాక్ ను తిప్పికొట్టేందుకు.. ఆర్మీకి ఫుల్ పర్మిషన్ : రక్షణశాఖ
కంటోన్మెంట్ రోడ్ల మూసివేత విషయంలో రాద్ధాంతం అవసరం లేదన్నారు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్. దేశంలో 62 కంటోన్మెంట్లు ఉండగా… అందులో 850 రోడ్లు మూసి
Read Moreక్రైం సీన్ లోకి శశిథరూర్ : కోర్టుకి హాజరుకావాలని సమన్లు
కాంగ్రెస్ నేత శశి థరూర్ కు ఢిల్లీ కోర్టు సమన్లు ఇచ్చింది. ఆయన భార్య సునంద పుష్కర్ మృతి కేసులో వచ్చే నెల జూలై 7వ తేదీ కోర్టుకి హాజరుకావాలని ఆదేశించింద
Read Moreరేపే కర్ణాటకలో కొత్త మంత్రివర్గం
రేపు కొలువుతీరనుంది కర్ణాటకలో కొత్త మంత్రివర్గం. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం 34 మంత్రి పదవుల్లో
Read Moreఇదేనా విశ్వాసం : పీకలదాక బిర్యానీ మెక్కారు.. డబ్బులు అడిగితే కాల్చి చంపారు
మనిషి ప్రాణాలంటే లెక్కలేకుండా పోతోంది. డబ్బుల కక్కుర్తితో ఎంతటికైనా దిగ జారుతున్నారు కొందరు దుర్మార్గులు. ఇటీవల హైదరాబాద్ లోని మూసాపేటలో వంద రూపాయల కో
Read Moreడేట్ గుర్తు పెట్టుకోండి : చేప ప్రసాదం పంపిణీకి చకచకా ఏర్పాట్లు
చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ప్రతీ ఏడాది లాగే.. ఈసారి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. జూన్
Read Moreవచ్చే ఏడాది తమిళనాడులో ప్లాస్టిక్ నిషేధం
సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2019 జనవరి 1 నుంచి పూర్తిగా తమ రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధాన్ని
Read Moreప్రజా సమస్యల కోసమే పల్లె నిద్ర : స్పీకర్
నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే.. పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు స్పీకర్ మధుసూదనాచారి. వరంగల్ రూరల్ మండలం సూరంపేటలో
Read Moreరికార్డ్ : 1500 కిలోల డ్రై ఫ్రూట్స్ తో మొక్కులు
దేవుడిపై భక్తితో రికార్డును సృష్టించారు గుజరాతీ భక్తులు. పూజలు చేయడంలో స్పెషల్ గా ఆలోచించే గుజరాతీలు.. వడోదరలో తమ ఇష్టమైన దేవుడికి..15వందల కిలోల డ
Read More