
లేటెస్ట్
మే 29న నైరుతీ రుతుపవనాలు: IMD
రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది భారతీయ వాతావరణ శాఖ(IMD). నైరుతీ రుతుపవనాలు మే 29న కేరళ తీరాన్ని తాకనున్నట్లు తెలిపింది. దీంతో ఈనెలలో(మే)నే తొలకరి జల్లుల
Read MoreTTD పై రమణ దీక్షితులు ఆరోపణలు: 500 కోట్ల వజ్రం మాయం
టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు శ్రీవారి ఆలయంలో అక్రమాలపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. శ్రీవారికి అలంకరించిన ఐదు వందల యాభై కోట్ల రూ
Read Moreరేపు సాయంత్రం ఎంసెట్ ఫలితాలు
తెలంగాణ ఎంసెట్ ఫలితాలను రేపు(శనివారం) విడుదల చేయనున్నారు. శనివారం (మే-19న) సాయంత్రం 4 గంటలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సెక్రటేరియట్ లో ఎంసెట్
Read More20వేల ఎకరాల్లో ఫార్మాసిటీ: కేటీఆర్
హైదరాబాద్లో 20వేల ఎకరాల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. పర్యావరణ అనుమతులు రాగానే ఫార్మాసిటీ పనులు ప్రారంభిస్తామన్నారు.
Read Moreపేద క్రీడాకారులకు శ్రీమంతుడి చేయూత
గ్రామాలను దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేయడంతో పాటు పేద క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాడు సినీ నటుడు మహేష్ బాబు. NRI సేవ ఫౌండేషన్
Read MorePNB స్కాం : నీరవ్ కుటుంబీకులకు సమన్లు
పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) స్కాం కేసులో ఇప్పటికే సీబీఐ రెండు ఛార్జ్షీట్లను దాఖలు చేసింది. తాజాగా ఈ స్కాంను దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డ
Read Moreసిద్దరామయ్య,ఆజాద్: తాజ్ కృష్ణలో సీఎల్పీ సమావేశం
కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య, కాంగ్రెస్ నేత అజాద్ లు హైదరాబాద్ చేరుకున్నారు. బెంగళూరులోని ఎయిర్ పోర్టు నుంచి విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయాన
Read Moreయాక్షన్ సినిమా సరిపోదు : ఎమ్మెల్యేల తరలింపులో కాంగ్రెస్ భీకర వ్యూహాలు
కర్నాటక రాజకీయం అసలు సిసలు యాక్షన్ సినిమాను తలపిస్తోంది. మరికొన్ని గంటల్లో బెంగళూరులోని విధాన సభలో జరగబోయే బలపరీక్షకు కాంగ్రెస్-జేడీఎస్, బీజేపీ సర్వశక
Read Moreఇండియన్ ఐడల్ కు ఎంపికైన శృతి
హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఐండియన్ ఐడల్ ఆడిషన్స్ లో నగరానికి చెందిన ప్లేబ్యాక్ సింగర్ శృతి ఎంపికైంది. అత్తాపూర్లో MLN అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యా
Read Moreభక్తులపైకి దూస్కెళ్లిన లారీ..11మంది మృతి
ఉత్తరాఖండ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా… 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. బరేలి జిల్లాకు చెందిన భక్తులు పూర్ణగిరి ద
Read Moreశ్రీదేవిని పథకం ప్రకారం చంపారు : రిటైర్డు ఏసీపీ వేద్ భూషణ్
అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మనరణం అనేక అనుమానాలకు దారి తీసింది. దుబాయ్లో కజిన్ పెళ్లికని వెళ్లిన ఆమె.. హోటల్ రూమ్ బాత్ టబ్లో శవమై కనిపించడం ఆనా
Read Moreబైక్ ను ఢీకొన్న లారీ : ముగ్గురు మృతి
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమీన్పూర్ కృష్ణారెడ్డిపేట ఔటర్ రింగ్రోడ్డు దగ్గర సర్వీస్ రోడ్డుపై వెళ్తున్న బైక్ను వెనుక నుంచి వచ్
Read Moreకర్ణాటక ప్రొటెం స్పీకర్ గా KG బోపయ్య
కర్ణాటక ప్రొటెం స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే KG బోపయ్య నియామకమయ్యారు. ప్రొటెం స్పీకర్ గా బోపయ్యను నియమిస్తూ గవర్నర్ వాజుభాయ్ వాలా నిర్ణయం తీసుకున్నారు
Read More