లేటెస్ట్

మూడు దేశాల క్రికెట్ టోర్నీ : టీమిండియా సెలక్షన్ ఇలా ఉంది

IPLతో సత్తాచాటుతున్న ఇండియన్ ప్లేయర్లు.. ఆ తర్వాత జరగబోయే మ్యాచ్ లకు ఛాన్స్ కొట్టేస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్‌ తోపాటు ఐర్ల

Read More

UK ఫ్యాన్స్ : సీఎం కేసీఆర్ బొమ్మలతో నాణేలు విడుదల

తెలంగాణ సీఎం కేసీఆర్ కు మరో గౌరవం దక్కింది. మంచి పథకాలతో దేశంలోనే చరిత్ర సృష్టిస్తున్న ఆయన ఫోటోలకు పాలాభిషేకాలు జరపడం చూస్తునే ఉన్నాం. ఈ క్రమంలోనే  కే

Read More

ఇష్టం లేని పెళ్లంట : కాళ్ల పారాణి ఆరకముందే.. భర్తను చంపించింది

ఏపీ రాష్ట్రం విజయనగరం జిల్లా పార్వతీపురంలో నవ దంపతులపై దాడి.. భర్త హత్య కేసులో ట్విస్ట్. దోపిడీదొంగలు దాడి చేసి భర్తను చంపి.. బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్

Read More

మారుతీ కంపెనీ షాక్ : స్విఫ్ట్, బాలెనో కార్ల రీకాల్

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ.. భారత్ లో తన కొత్త బాలెనో, స్విఫ్ట్ కార్లకు రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 52 వేల 686 యూనిట్లు ఎఫెక్

Read More

ఒక్కటైన సోనమ్, ఆనంద్

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్, ఆనంద్ ఆహుజా ఒక్కటయ్యారు. వీరి పెళ్లి మంగళవారం (మే-8) మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలో గ్రాండ్ గా జరిగింది. సిక్కు సాంప్రదాయ ప్

Read More

హైహీల్స్ ఫ్యాషన్ : కింద పడి కన్నకొడుకుని కోల్పోయింది

ఫ్యాషన్ ఆ మహిళకు కడుపుకోతను మిగిల్చింది. తన ఆరు నెలల బిడ్డతో హై హీల్స్ వేసుకున్న మహిళ కాలు బ్యాలన్స్ తప్పడంతో కిందపడిపోయింది. దీంతో చిన్నారికి తీవ్ర ర

Read More

17 సెక్యూరిటీ ఫీచర్లతో రైతు పాస్ బుక్కులు : తప్పులుంటే సరిచేసుకోవచ్చు

17 సెక్యూరిటీ ఫీచర్స్ తో కొత్త పాసుపుస్తకాలు రెడీ అయ్యాయని చెప్పారు రైతుసమన్వయ సమితి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఏవైనా చిన్నచిన్న పొరబాట్లు ఉంటే

Read More

డిగ్రీ ఆన్ లైన్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ప్రవేశాల కోసం ఆన్ లైన్ నోటిఫికేషన్ విడుదలైంది. మంగళవారం (మే-8) రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాల

Read More

మానేరు రివర్ ఫ్రంట్ కు రూ.500 కోట్లు : ఈటల

కరీంనగర్ లోని  లోయర్  మానేరు డ్యాం  దగ్గర  థీమ్ పార్క్ కు  మంగళవారం (మే-8) శంకుస్థాపన  చేశారు మంత్రి  ఈటల రాజేందర్. నీతి ఆయోగ్  ద్వారా  విడుదలైన …15 క

Read More

మ్యాంగో.. జర జాగో : రసాయనాలతో మాగబెడుతున్న వ్యాపారులు

మామిడి పండ్లు  కొంటున్నారా.. రోడ్డుపై కుప్పలు కుప్పలుగా అమ్ముతున్న  పండ్లను చూడగానే తినాలనిపిస్తోందా.. జర భద్రం. మార్కెట్లో  పండ్లు కొనుక్కుని తినడం.

Read More

గురుకుల స్టూడెంట్ పై అత్యాచారయత్నం..ప్రిన్సిపల్ భర్తపై కేసు

హైదరాబాద్ గచ్చిబౌలిలోని  గురుకుల బాలికల  హాస్టల్ 9వ తరగతి చదువుతున్న  స్టూడెంట్ ని  వేధించిన  ఘటనలో …ప్రిన్సిపల్  భర్తపై  కేసు నమోదు  చేశామన్నారు  మాద

Read More

14న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం భేటీ

సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ఉద్యోగుల సమస్యలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మే 14న ఉద్యోగ, ఉపాధ్యాయ స

Read More

ప్రాజెక్టులపై కాంగ్రెస్ అజ్ఞానంతో మాట్లాడుతోంది : కర్నె

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారన్నారు MLC కర్నె ప్రభాకర్. మంగళవారం (మే-8) మీడియా

Read More