
లేటెస్ట్
యువరాజ్ ప్రకటన : వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ కు గుడ్ బై
2019 వరకు క్రికెట్ ఆడాలనుకుంటున్నానని.. ఆ తర్వాత కెరీర్పై ఫైనల్ డెసిషన్ తీసుకుంటానని చెప్పాడు యువరాజ్ సింగ్. 20 సంవత్సరాలుగా టీమిండియాకు ఆడుతున్నాను.
Read Moreమరింత క్షీణించిన ఆనం ఆరోగ్యం
తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజుల కిందట ఆయన అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యు
Read Moreవరంగల్ లో దారుణం : రౌడీషీటర్ ను ముక్కలుగా నరికారు
వరంగల్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్య జరిగింది. ఈఘటన నగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ దగ్గర గోనె సంచిలో వ్యక్తి మృతదేహాన్ని
Read Moreనేనే నెంబర్ వన్ : 100 బిలియన్ డాలర్ల కంపెనీగా TCS
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్(TCS) సోమవారం(ఏప్రిల్-23) కొత్త చరిత్ర సృష్టించింది. దేశంలోనే మెదటి 100 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించిం
Read Moreఫైర్ బ్రాండ్ అనంత్ కుమార్ హెగ్డేకు బెదిరింపు కాల్స్
ఆదివారం(ఏప్రిల్-22) ఉదయం నుంచి కర్ణాటకకు చెందిన కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే కు బెందిరింపు కాల్స్ వస్తున్నాయని… హెగ్డే PA కర్ణాటకలోని సిర్సి న్యూ
Read Moreడేట్ గుర్తు పెట్టుకోండి : మే 21 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
వరంగల్లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మే 21 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సో
Read Moreకాకిని జాతీయ పక్షిగా ప్రకటించండి: ప్రకాశ్ రాజ్
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్…జాతీయ పక్షిపై వినూత్న వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జాతీయ పక్షిగా ఉన్న నెమలి స్థానంలో కాకిని ప్రకటించాలని కోరారు. కేంద్రంలోన
Read Moreఈసారి ఎవర్నీ వదలం : పవన్ పై నీచ రాజకీయాలు చేస్తున్నారు
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై వ్యక్తిగతంగా నీచాతి నీచంగా రాజకీయాలు చేస్తున్నారని.. ప్రజల అండదండలతో సమర్దవంతంగా ఎదుర్కొంటాం అన్నారు ఆయన అన
Read Moreమళ్లీవెళ్లొస్తా: 27,28 తేదీల్లో చైనా పర్యటనకు మోడీ
ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో చైనాలో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ ఆహ్వానంతో చైనా వెళ్ళనున్న మో
Read Moreఉపరాష్ట్రపతి నిర్ణయం : చీఫ్ జస్టిస్ పై అభిశంసన నోటీస్ తిరస్కరణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై కాంగ్రెస్ తో సహా ఏడు పార్టీల ఎంపీలు ఇచ్చిన అభిశంసన నోటీసులను తిరస్కరించారు ఉపరాష్ట్రపతి వెంకయ
Read Moreశాప విమోచనం అయ్యిందా : 400 ఏళ్ల తర్వాత ఆ గుడిలోకి మగాళ్లు
ఒడిశాలోని ఓ పురాతన ఆలయంలో అరుదైన ఘటన జరిగింది. సాంప్రదాయాలను పక్కన పెట్టి మొదటిసారిగా పురుషులను గుడిలోకి అనుమతించారు. కేంద్రపర జిల్లాలోని ఈ గుడిలోకి 4
Read More25 వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ ఫీజు గడువు పొడిగింపు
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును ఏప్రిల్- 25 వరకు పొడిగించారు ఇంటర్ బోర్టు అధికారులు. మొదట ఏప్రిల్- 20 వరకు ఫీజు చెల్లించడాని
Read Moreచాయిస్ మీదే : శ్రీవారి సన్నిధిలో సేవ చేసుకోండి
ఏడుకొండల వేంకటేశునికి సేవ చేసుకునే భాగ్యం భక్తులకు కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం. అది కూడా తమకు నచ్చిన దగ్గర… తమకిష్టమైన విభాగాల్లో ఆయన సేవ చే
Read More