లేటెస్ట్

IPL మ్యాచ్ -4 : సన్ రైజర్స్ టార్గెట్ -126

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న IPL లో టాస్‌ గెలిచి

Read More

పూర్తిస్థాయి డీజీపీగా మహేందర్ రెడ్డి

తెలంగాణ పూర్తిస్థాయి డీజీపీగా మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఇంచార్జి డీజీపీగా ఉన్నారు. ఆయన నియామకానికి సంబంధించిన ఫైల్ పైన సీఎం కేసీఆర్

Read More

సినీ నటుడి కుమారుడు భారత్ కు మెడల్ తెచ్చాడు

నటుడు మాధవన్‌ కొడుకు వేదాంత్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో భారత్ తరపున కాంస్య పతకం సాధించాడు. థాయ్‌లాండ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ స్విమ్మింగ్‌ పోటీల్లో వేదా

Read More

రేపు మళ్లీ భారత్ బంద్..అలర్టైన హోం శాఖ

రేపు మళ్లీ భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి కొన్ని సంస్థలు. మంగళవారం(ఏప్రిల్-10) భారత్ బంద్ సహకరించాలంటూ కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు, మెసేజ్ లు వచ్చాయి

Read More

70వేల ఎకరాలకు నీళ్లు: మంత్రి హరీశ్

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో 70వేల ఎకరాలకు నీళ్లు అందించబోతున్నామన్నారు మంత్రి హరీశ్‌రావు. బోధన్‌లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ప్రగతి సభకు మంత్

Read More

లోయలో పడ్డ బస్సు..20 మంది విద్యార్థులు మృతి

హిమాచల్ ప్రదేశ్ లో బస్సు ప్రమాదం జరిగింది. ఓ స్కూల్ బస్సు లోతైన లోయలో పడిపోయిన ఘటన కాంగ్రాలోని నుర్పూర్ దగ్గర జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థ

Read More

శ్రీరెడ్డి కేసు: ‘’మా’’ ప్రతినిధులపై చర్య తీసుకోవాలి

సినీ నటీ శ్రీ రెడ్డిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్… సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించడాన్నితెలంగాణ యూత్ ఫోర్స్ ఖండించింది. శ్రీ రెడ్డి కి సినిమాలో అవకాశాలు

Read More

కేసీఆర్ పాలనను ఆంధ్రప్రజలు మెచ్చుకుంటున్నారు: కేటీఆర్

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన  అద్భుతంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఆయన పాలనను ఆంధ్రా ప్రజలు మెచ్చుకుంటున్నారన్నారు. ఏపీలో కూడా  TRS శాఖ పెట్టాలని అక్కడ

Read More

ఇండియన్స్ ఆలోచన ఇలా : చికెన్, మటన్ తింటూనే శాఖాహారులు అంట

ఇటీవల శాకాహారంపై గౌరవం పెరగడంతో తాము కూడా ఒకరకమైన శాకాహారులమేనంటూ చెప్పుకొంటున్నారు ఇండియన్స్. ఓ పక్క చికెన్, మటన్ లాగించేస్తూనే శాఖాహారులుగా కొందరు ఇ

Read More

పూరీ కొడుకు సినిమా ఇది : ప్రేమికుల‌ను చంపేస్తే మ‌ళ్లీ పుడ‌తారు

డైరెక్టర్  పూరీ జగన్నాథ్ తన కుమారుడు ఆకాశ్ ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న మెహబూబా మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. తెరకెక్కిస్తున్నాడు. 1971లో

Read More

కామన్వెల్త్: మెన్స్ టేబుల్ టెన్నిస్ లో భారత్ కు గోల్డ్ మెడల్

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతోన్న కామన్వెల్త్‌ గేమ్స్ లో ఇండియన్ ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. వరుస విజయాలతో పతకాలను కైవసం చేసుకుంటున్నారు.

Read More

మన బ్యాంకులు స్ట్రాంగ్ : నీరవ్ చేసిన మోసం.. మూడు రోజుల వడ్డీ

భారతీయ బ్యాంకులు చాలా పటిష్టంగా ఉన్నాయని.. 1992 హర్షద్ మెహతా కేసులో కూడా తొనకలేదు.. అలాంటిది ఇప్పుడు నీరవ్ మోడీ స్కాం విషయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ క

Read More

ఛత్తీస్‌గఢ్‌ లో మావోల దుశ్చర్య : ఇద్దరు జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేల్చడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఈ సంఘటనలో మరో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.  ప

Read More