
లేటెస్ట్
ఇంటర్ స్థాయికి గురుకుల స్కూళ్లు
తెలంగాణ రాష్ట్రంలోని 27 గురుకుల స్కూళ్ల స్థాయిని ఇంటర్ వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 27 గురుకుల పాఠశాలల్లో MPC, బైపీసీ కోర్సుల్లో 40
Read Moreవీడెవడండీ బాబూ : ఊరంతా నాదే అంటూ కోర్టు నోటీసులు
రాష్ట్రప్రభుత్వం చేపట్టిన భూప్రక్షాళన.. ఆ ఊరి ప్రజలను షాక్ కు గురిచేసింది. సమగ్ర భూసర్వేలో తాతముత్తాతల నాటి పత్రాల ఆధారంగా ఏడెకరాల భూములకు సంబంధించి బ
Read Moreహాయ్ రే హాయ్ : సిమ్లాలో మంచు వర్షం
హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పుడు మంచు వర్షం పడుతోంది. సిమ్లా అంతా తెల్లటి మంచు కప్పేసింది. పట్టపగలు వెన్నెల పరుచుకున్నట్లు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. రోడ్లప
Read Moreకాబూల్ లో బాంబు పేలుళ్లు: 25 మంది మృతి
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో బాంబు పేలుళ్లు జరిగాయి. బుధవారం(మార్చి-21) జరిగిన వేరువేరు పేళ్ల దాడిలో 25 మంది మృతిచెందారు. మరో 18 మంది గాయపడ్డారు. మృ
Read Moreమధ్యాహ్న భోజన పథకం అద్భుతం: కడియం
మధ్యాహ్న భోజన పథకాన్ని దేశంలో ఎక్కడా అమలు చేయని విధంగా తెలంగాణలో అమలు చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి. మధ్య
Read Moreటీచర్లు కారు…మృగాలు : వేధింపులే బాలిక ఆత్మహత్యకు కారణం
15 ఏళ్ల బాలిక ఉరి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఢిల్లీ సమీపంలోని నోయిడాలో జరిగింది. తండ్రిలా ప్రేమగా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులే ఆ చిన్నారిని
Read Moreఐటీ మినిస్టర్ వార్నింగ్ : జుకర్ బర్గ్.. మా డేటా లీక్ అయితే సహించం
ఫేస్బుక్పై ఆరోపణలు, విమర్శలు ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఫేస్బుక్ యూజర్ల డేటాను దొంగలించిన కేంబ్రిడ్జ్ అనలిటికాతో, కాంగ్రెస్
Read Moreఫీచర్స్ అదిరాయ్ : ఐఫోన్ SE 2 త్వరలోనే వస్తోంది
ఐఫోన్లలో SE (స్పెషల్ ఎడిషన్)కి ప్రత్యేకత ఉంది. దీని తర్వాత వచ్చిన ఫోన్లకి కూడా అప్ డేట్స్ ఆపేసిన యాపిల్.. SEకి మాత్రం కొనసాగిస్తూ ఉంది. ఇప్పుడు దీనికి
Read Moreసర్పంచ్ అయిన MBBS విద్యార్థిని
MBBS చదువుతూ రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికలో గెలుపొందిన 24ఏళ్ల షహనాజ్ ఖాన్ చరిత్ర సృష్టించింది. భరత్పూర్ జిల్లాలోని మియో ముస్లింల ఆధిక్యం గల ప్రాం
Read Moreఎలక్షన్ టైం కదా : పంచకట్టులో ఆలయాలు తిరుగుతున్న రాహుల్
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన దైన శైలిని చాటుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ బుధవారం(మార్చి-21) చిక్మగలూర్లోని శృ
Read Moreఈసారి SBI వంతు : రూ.వెయ్యి కోట్లు మింగిన కనిష్క్ జ్యువెలర్స్
మరో గోల్డ్ కంపెనీ దుకాణం మూసేసింది. స్టేట్ బ్యాంక్ ఇండియాని అక్షరాల వెయ్యి కోట్లకు ముంచింది. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న కనిష్క్ జ్యువెలర్స్.. 14 బ్యాంకు
Read Moreస్పీకర్ ను కలసిన టీఆర్ఎస్ ఎంపీలు
లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ను టీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ కలిశారు. రిజర్వేషన్ల ప్రక్రియను రాష్ర్టాలకు అప్పగించే విషయంలో కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ
Read Moreకేంద్రం నిధుల కోసం పోరాడుతున్నాం : కేసీఆర్
కేంద్రం నిధుల కోసం పోరాడుతామన్నారు సీఎం కేసీఆర్. ఏ రాష్ట్రంలో నిధులు ఉంటే ఆ రాష్ట్రంలో ప్రగతి సాధ్యమవుతుందన్నారు సీఎం. వేగవంతంగానిర్ణయాలు తీసుకుంటేనే
Read More