
లేటెస్ట్
పేదల పక్షాన కమ్యూనిస్ట్ పార్టీ కొట్లాడ్తది: MLA కూనంనేని
హైదరాబాద్: పేదల పక్షాన కమ్యూనిస్ట్ పార్టీ కొట్లాడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇవాళ (అక్టోబర్ 6) చైతన్య పు
Read Moreమేం కాదు.. మొత్తం మీ వల్లే.. సీఎంకు సిద్ధరామయ్యకు కుమారస్వామి కౌంటర్
బెంగుళూర్: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూముల ఇష్యూలోకి తన భార్య పేరును లాగారని కర్నాటక సీఎం సిద్ధరామయ్య ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ పార్టీల
Read MoreViral news:150 యేండ్ల నాటి MIT క్వశ్చన్ పేపర్.. సాల్వ్ చేయగలరా?
ఆ ఇనిస్టిట్యూట్ ప్రపంచంలోనే నంబర్ వన్ ఇనిస్టిట్యూట్. ఇంజనీరింగ్, గణితం, సైన్స్ కు అత్యంత ప్రసిద్ధి చెందింది. అదే మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల
Read Moreహఠాత్తుగా ఎందుకింత ప్రేమో.. పవన్ టార్గెట్గా ప్రకాష్ రాజ్ మరో ట్వీట్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్గా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. తిరుమల లడ్డూ కల్తీ ఇష్
Read MoreIND vs BAN 2024: సూర్య, పాండ్య మెరుపులు.. తొలి టీ20లో భారత్ గ్రాండ్ విక్టరీ
గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం సాధించింది. మొదట బౌలింగ్ లో ఆ తర్వాత బ్యాటింగ్ లో సమిష్టిగా రాణించి సిరీస్ లో బోణీ క
Read MoreTG: జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్లు వీళ్లే...
తెలంగాణలోని పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లను నియమించింది ప్రభుత్వం. నిర్మల్ జిల్లాకు సయ్యద్ అర్జుమంద్ అలీ, సిరిసిల్లకు నాగుల సత్యనారాయణ,
Read More45 మంది ప్రయాణికులను కాపాడి.. గుండెపోటుతో మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఆర్టీసీ డిపోకి చెందిన డ్రైవర్ ఠాకూర్ రమేష్ సింగ్ గుండెపోటుతో మృతి చెందాడు. బస్సులో హుజురాబాద్
Read MoreIND vs PAK, Women's T20 World Cup 2024: టీమిండియాకు బిగ్ షాక్.. కెప్టెన్కు గాయం
వరల్డ్ కప్ లో భారత్ కు బిగ్ షాక్. దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు గాయమైంది.
Read MoreMahindra&Mahindra: కార్ల అమ్మకాల్లో మహీంద్రా టాప్..టాటా మోటార్స్ను దాటేసింది
మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల కంపెనీ అమ్మకాల్లో మరో మైలురాయిని దాటింది. కార్ల అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. ఐదు సంవత్సరాల తర్వాత తన చిరకాల ప్రత్యర్
Read MoreIND vs BAN 2024: బంగ్లాపై టీమిండియా బౌలర్ల పంజా.. భారత్ టార్గెట్ ఎంతంటే..?
గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో భారత బౌలర్లు అంచనాలకు తగ్గట్టుగా రాణించారు. బౌలర్లు అందరూ చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేస
Read Moreమంత్రి పదవి ఇవ్వాలని CM రేవంత్ని అడిగినా: విప్ బీర్ల ఐలయ్య
ఆలేరు: త్వరలో కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు ప్రచారం జరుగుతోన్న వేళ మంత్రి పదవిపై ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మనస్సులో మాట బయటపెట్
Read Moreటికెట్ తీసుకోమన్నందుకు.. మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి..
ఆర్టీసీ బస్సు ఎక్కి టికెట్ తీసుకొమ్మన్నందుకు బస్సు డ్రైవర్ పై రాళ్లతో దాడి చేశాడు ఓ వ్యక్తి. ఆదివారం ( అక్టోబర్ 6, 2024 ) ఇబ్రహీంపట్నం దగ్గర చోటు చేసు
Read More