లేటెస్ట్

Sobhita Thandel: ఫైన‌ల్లీ నీ ముఖం ద‌ర్శ‌నం అవుతుంది సామీ.. చై ఇంట్రెస్టింగ్ రిప్లై: భ‌ర్తపై శోభిత పోస్ట్ వైరల్

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్  నిర్మించారు. నేడు ఫిబ్రవరి

Read More

పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కు సీపీ సన్మానం

ఖమ్మం టౌన్, వెలుగు :  కీలకమైన రెండు వేర్వేరు హత్య కేసులోని నిందితులకు శిక్ష పడేలా చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఏ.శంకర్ (జిల్లా కోర్టు) బి.కృష్ణమ

Read More

పేదలకు మెరుగైన వైద్యం అందించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ అర్బన్, వెలుగు : పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్య సిబ్బందిని ఆదేశించారు. గురువారం నల్గొండ మండలం రాములబండ తండా

Read More

ఆధ్యాత్మికం : డబ్బు సంపాదిస్తున్నంత వరకే నీకు విలువ : ఆదిశంకరాచార్యుల ఆంతర్యం ఏంటీ..!

ప్రస్తుతం డబ్బు లోకాన్ని శాసిస్తుంది.  ఒకప్పుడు విద్య లేని వాడు వింత పశువుతో సమానం అన్నారు.  కాని ప్రస్తుతం హైటెక్​ యుగంలో డబ్బు లేకపోతే హీన

Read More

భూమిని తీసుకుని పరిహారం ఇవ్వలేదని.. సుందిళ్ల గ్రామస్తుల ఆందోళన

గోదావరిఖని, వెలుగు: సింగరేణి విస్తరణకు తీసుకున్న భూములకు నేటికీ పరిహారం చెల్లించలేదని ఆరోపిస్తూ రామగిరి మండలం సుందిళ్ల గ్రామస్తులు గురువారం ఆందోళనకు ద

Read More

అమెరికాలో విమానం మిస్సింగ్.. ఫ్లైట్‎లో ఎంత మంది ఉన్నారంటే..?

వాషింగ్టన్: అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. యూఎస్‎లో వారం రోజుల క్రితమే ఘోర విమాన ప్రమాదం జరిగి.. 60 మంద

Read More

కాళేశ్వరం టెంపుల్ లో కుంభాభిషేకానికి సర్వం సిద్దం

మహదేవపూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం టెంపుల్ లో నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న మహా కుంభాభిషేకానికి అన్ని ఏర్పాట

Read More

Mahakumbh Mela : కుంభమేళాలో మళ్లీ మంటలు.. శంకరాచార్య రోడ్డులో అగ్నిప్రమాదం

మహా కుంభమేళాలో అగ్ని ప్రమాదం. సెక్టార్ 18లోని శంకరాచార్య మార్గ్ లో మంటలు చెలరేగాయి. 2025, ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో.. కుంభమేళాకు వచ్చే భక్త

Read More

పోలీస్​ స్టేషన్​ తనిఖీ చేసిన సీపీ అంబర్​ కిషోర్​ ఝా

నల్లబెల్లి, వెలుగు: నల్లబెల్లి పోలీస్​ స్టేషన్​ను గురువారం వరంగల్​ పోలీస్​ కమిషనర్ అంబర్​ కిషోర్​ ఝా  తనిఖీ చేశారు.  డ్యూటీలో హెడ్​ కానిస్టే

Read More

నాణ్యమైన విద్యనందించేందుకు చర్యలు : కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్​

స్టేషన్​ఘన్​పూర్​, వెలుగు: స్టూడెంట్లకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్​ తెలిపారు. జనగామ జిల్లా చ

Read More

సీఎం, మంత్రుల ఫోటోలకు క్షీరాభిషేకం

కోరుట్ల, వెలుగు: కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో కోరుట్లలో గురువారం సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులు ఆందోళన

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్​ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులు  గురువారం ఆందోళన చేశారు.   ఏనుమాముల మార్కెట్​కు సుమారు  18వేల &nbs

Read More