లేటెస్ట్

జీహెచ్ఎంసీ పార్క్ కబ్జా..మేయర్ సీరియస్

హైదరాబాద్ లో భూ ఆక్రమణలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. చుట్టూ పెన్సింగ్ వేసి  మకాం వేస్తున్నారు. లేటెస

Read More

అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ యువకుడు మృతి

అమెరికాలోని వాషింగ్టన్ ఏవ్ లో జరిగిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతిచెందాడు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా.. హైదరాబాద్ కు చెందిన రవితేజ చనిపో

Read More

మిడ్ మానేర్‌‌‌‌లో రాజన్నసిరిసిల్ల ఎస్పీ బోటింగ్‌‌ 

బోయినిపల్లి, వెలుగు: నిత్యం ఉద్యోగ బాధ్యతలతో బిజీగా ఉండే రాజన్నసిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం మిడ్ మానేర్ లో కాసేపు సరదాగా గడిపారు. మండలంలోని వర

Read More

పెద్దపల్లి బస్​డిపో ఏర్పాటుకు లైన్​ క్లియర్​ .. రూ. 11.70 కోట్లు రిలీజ్​ చేస్తూ ప్రభుత్వం జీవో

పెద్దపల్లి, వెలుగు: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెద్దపల్లి బస్​డిపో ఏర్పాటుకు లైన్ క్లియర్​ అయింది. రూ. 11.70 కోట్లు రిలీజ్ చేస్తున్నట్లు ప్రభుత్వం జీవో

Read More

అభివృద్ధికి అన్ని పార్టీలు కలిసి రావాలి : భట్టి విక్రమార్క

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు కాంగ్రెస్​లో చేరిక  ఎర్రుపాలెం, వెలుగు : మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రాజక

Read More

క్రీడలతో యువతకు గుర్తింపు :ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పెబ్బేరు, వెలుగు: చిన్నప్పటి నుంచే ఆటలపై ఆసక్తి పెంచుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు. ఆదివారం పెబ్బేరు మున్సిపాలిటీలో పరిధిలో పర్య

Read More

వామ్మో చలి.. పొద్దు పొడిచినా.. వణుకుతున్నారు..

తెలంగాణలో  చలి తీవ్రత మళ్లీ పెరిగింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోయాయి. చలితో పాటు పొగ మంచు అధికంగా ఉంటోంది. పొ

Read More

వ్యవసాయేతర భూములను గుర్తించాలి : కలెక్టర్​  ఆదర్శ్​ సురభి

వనపర్తి/ కొత్తకోట, వెలుగు: వ్యవసాయేతర భూములను గుర్తించే ప్రక్రియను స్పీడప్​ చేయాలని కలెక్టర్​  ఆదర్శ్​ సురభి ఆదేశించారు. ఆదివారం కొత్తకోట మున్సిప

Read More

గ్రామస్తుల నిర్ణయం మేరకే.. జీపీకి సీఎం తండ్రి పేరు పెట్టాం

వంగూరు, వెలుగు: మండలంలోని సీఎం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో రూ.73 లక్షల ఎస్డీఎఫ్  నిధులతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనానికి సీఎం తండ్రి ఎనుముల

Read More

తుది దశకు కాళేశ్వరం కమిషన్ విచారణ.. ఈ వారంలో విచారణకు హరీశ్.!

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ తుది దశకు చేరుకుంది. కోల్  కతా నుంచి  హైదరాబాద్ కు చేరుకున్నారు జస్టిస్ పీసీ ఘోష్. BRS హయాంలో ఆర్థిక, నీటి పార

Read More

రాష్ట్రంలోనే మొదటిసారి మహిళా కబడ్డీ  అసోసియేషన్ ఏర్పాటు

గద్వాల, వెలుగు: రాష్ట్రంలోనే మొదటిసారి గద్వాల జిల్లా మహిళా కబడ్డీ అసోసియేషన్ ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్  జనరల్  సెక్రటరీ

Read More

జోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు

అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి

Read More

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ :  కలెక్టర్లు  విజయేందిర బోయి

మహబూబ్ నగర్  కలెక్టరేట్/గద్వాల, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పాలమూరు, గద్వాల కలెక్టర్లు  విజయేందిర బోయి, సం

Read More