
లేటెస్ట్
ఈద్గాల వద్ద గట్టి బందోబస్తు : సీపీ సునీల్దత్
ఖమ్మం, వెలుగు: రంజాన్ సందర్భంగా ఈద్గాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. గురువారం ముస్లిం సోదరుల సామూహికప్రా
Read Moreగన్తో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
గన్ తో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప
Read Moreదేశవ్యాప్తంగా బీజేపీ 400 సీట్లు గెలవడం ఖాయం : శానంపూడి సైదిరెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ 400 ఎంపీ సీట్లు గెలువడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ధీమా వ్యక్
Read Moreతిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. మొత్తం13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మూడు వందల రూపాయల ప్ర
Read Moreఖమ్మంలో రంజాన్ షాపింగ్ సందడి..
రంజాన్ సందర్భంగా బుధవారం రాత్రి ఖమ్మంలోని కమాన్ బజార్, కస్బా బజార్, వైరా రోడ్డు, ఇల్లందు రోడ్డు, న్యూ బస్టాండ్ రోడ్లలోని షాపింగ్ మాల్స్ రద్దీగా మారాయ
Read Moreకబేళాకు తరలిస్తున్న గోవులను పట్టుకున్న పోలీసులు
మునగాల, వెలుగు: కబేళాకు తరలిస్తున్న తొమ్మిది గోవుల వాహనాన్ని మునగాల పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో మండల కే
Read Moreజూన్ లో యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి
ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం లోక్సభ ఎన్నికలు ముగియగానే పాలక మండలి ఏర్పాటుకు నిర్ణయం ?
Read Moreచలువ చప్పర వాహనంపై ఊరేగిన రామయ్య
శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి చలువ చప్పర వాహనంపై ఊరేగారు. ఉదయం యాగశాలలో ప్రత్యేక పూజలు జరిగాయి. చతుస్థానార్చనలు చేశారు.
Read Moreవెలుగుమట్ల అర్బన్ పార్క్ ను సందర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, వెలుగు : ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ఖమ్మం
Read Moreచేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలి
చౌటుప్పల్, వెలుగు : చేనేత సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహించాలని డీసీసీబీ మాజీ చైర్మన్ పిల్లలమర్రి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారంహైదరాబ
Read Moreసీఎం రేవంత్ రెడ్డికి ట్రస్మా డైరీ అందజేత
చండూరు, వెలుగు: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నివాసంలో బుధవారం జరిగిన భువనగిరి పార్లమెంట్ఎన్నికల సన్నాహక సమావేశానికి సీఎం రేవంత్
Read Moreరుద్రంగి మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా : ఆది శ్రీనివాస్
చందుర్తి, వెలుగు: రుద్రంగి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో రైతుబం
Read Moreగ్రూప్ 1 ఫ్రీ కోచింగ్కు అప్లికేషన్ల ఆహ్వానం
రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 ప్రిలిమ
Read More