ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. 37 పరుగుల తేడాతో సూర్యకుమార్ యాదవ్ టాప్ స్కోరర్ కాగా.. డెవాల్డ్ బ్రెవిస్ 31, తిలక్ వర్మ 26, కీరన్ పొలార్డ్ 25 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 3, చమీర, జాసన్ హోల్డర్ , రవి బిష్ణోయి, మార్కస్ స్టోయినిస్ తలా ఒక వికెట్ తీశారు. కాగా ముంబై వరుసగా ఆరో పరాజయంతో సీజన్లో ఇంకా బోణీ చేయలేదు.
A return to winning ways for @LucknowIPL! ? ?
— IndianPremierLeague (@IPL) April 16, 2022
The @klrahul11-led unit beat #MI by 18 runs and register their 4th win of the #TATAIPL 2022. ? ? #MIvLSG
Scorecard ▶️ https://t.co/8aLz0owuM1 pic.twitter.com/sNTUkJNNYB