ఆదిలాబాద్

ఆజాద్ ఎన్కౌంటర్ కేసు : మరోసారి 29 మంది పోలీసుల విచారణ

మావోయిస్టు అగ్రనేత ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండే ఎన్కౌంటర్ కేసుపై ఆదిలాబాద్ జిల్లా కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు ఆజాద్ సతీమణి సహా ఇరుపక్షాల

Read More

సింగరేణి విద్యుత్ పవర్ ప్లాంట్ లో విద్యుత్ కార్మికుడు మృతి

మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి విద్యుత్ పవర్ ప్లాంట్ లో ఓ కార్మికుడు ప్రమాదంలో గాయపడి చనిపోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు న్యాయం చేయాలంటూ ప్

Read More

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వార్తలు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఎనిమిది శాతం తేమతో క్వింటాలు పత్తికి రూ. 8,300 చెల్లించేందుక

Read More

ఒంటికి, రెంటికి ఇబ్బంది పడుతున్న జనం

అవస్థలు పడుతున్న పట్టణ వాసులు మహిళలకు తప్పని ఇబ్బందులు  సింగరేణి సులభ్​ కాంప్లెక్స్​లే దిక్కు మందమర్రి,వెలుగు: జిల్లాలో సరిపడు పబ్లిక

Read More

కవ్వాల్​ టైగర్ ​జోన్ ​నుంచి అడవి బిడ్డల తరలింపు

మొదటి దశలో రెండు గ్రామాలు ఖాళీ చేయిస్తున్న ఆఫీసర్లు తర్వాత మిగతా 16 గ్రామాల తరలింపునకు చర్యలు తొమ్మిదేళ్ల  ఎదురుచూపులకు తెర 

Read More

ఆదిలాబాద్ జిల్లాలో 9మందిపై పడ్డ పిడుగు

ఆదిలాబాద్ జిల్లాలో పిడుగు పడి నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. పొలంలో 9మంది వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా..హఠాత్తుగా పెద్ద ఉరుముతో పిడుగు పడింది. స

Read More

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వార్తలు

ఖానాపూర్/నార్నూర్,వెలుగు: ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం ఖానాపూర్​లో కుమ్రంభీం వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ సోయం బాపూరావు

Read More

దసరా తర్వాతా ఖాళీగా రెసిడెన్షియల్ ​స్కూళ్లు

బాబాపూర్​లో ఎనిమిది మంది.. కేతినిలో 46 మంది స్టూడెంట్స్ హాజరు పిల్లలను రప్పించే ప్రయత్నం చేయని టీచర్లు, సిబ్బంది పట్టించుకోని ఐటీడీఏ ఆఫీసర్లు

Read More

భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు

ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు,చెరువులు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ప

Read More

కళ్యాణ లక్ష్మీ లబ్దిదారులకు కాలం చెల్లిన చెక్కుల పంపిణీ

కళ్యాణ లక్ష్మీ లబ్దిదారులకు కాలం చెల్లిన చెక్కులను పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా దండెపల్లి మండల కేంద్రంలో 19 మంది లబ్దిదారులకు 19,02,204 రూపాయల చెక్

Read More

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆసిఫాబాద్(రెబ్బెన),వెలుగు: రెబ్బెనలో రైల్వే భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ సోయం బాపూరావు హామీ ఇచ్చారు. బుధవారం ఆయన

Read More

వాతావరణంలో పెరిగిన తేమ..పత్తి రైతుల్లో ఆందోళన

ఆదిలాబాద్, వెలుగు: పత్తి కొనుగోళ్లకు ముహూర్తం కుదిరింది. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు టెన్షన్ పడుతున్నారు. ఆఫీసర్లు, ట్రేడర్లు తేమ పేరు

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఎస్సై, కానిస్టేబుల్​ అభ్యర్థులు వినియోగించుకోవాలి   బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు   మంచిర్యాల, వెలుగు:  సేవ

Read More