కోటగిరి, వెలుగు: ఇరవై రోజుల క్రితం జరిగిన ప్రేమపెళ్లి విషాదాంతమైంది. కోటగిరి మండల కేంద్రంలోని పోచారం కాలనీకి చెందిన సాయి ప్రణీత్ 20 రోజుల కింద విజయ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని, పోలీసులను ఆశ్రయించాడు. ఇరువైపులా పెద్దలకు పెళ్లి ఇష్టం లేకపోవటంతో మనస్తాపం చెందిన ప్రణీత్, విజయ.. మూడ్రోజుల కింద పురుగుల మందు తాగారు. ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ సాయి ప్రణీత్ గురువారం చనిపోయాడు. విజయ కండిషన్ సీరియస్ గా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
20 రోజుల కింద లవ్ మ్యారేజ్.. పెద్దలు ఒప్పుకోలేదని సూసైడ్
- తెలంగాణం
- December 18, 2020
లేటెస్ట్
- పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభం... షెడ్యూల్ ఇదే
- Mad Sequel: మ్యాడ్ సీక్వల్ టైటిల్ రివీల్..షూటింగ్ ఎప్పుడో చెప్పిన డైరెక్టర్!
- భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి
- రైతు బంధుపై చర్చకు సిద్ధం:భట్టి విక్రమార్క
- ఎమ్మెల్యే సంజయ్ తండ్రి మృతి పట్ల కేసీఆర్ సంతాపం
- RCB vs KKR: ఇంత మతి మరుపా..కన్ఫ్యూజన్లో టీంను మర్చిపోయిన అయ్యర్
- ప్రభుత్వం మారినప్పుడు చర్యలు..ఐటీ నోటీసులపై రాహుల్
- కాంగ్రెస్ లోకి కేటీఆర్ అనుచరుడు?
- కేజ్రీవాల్ ను సీఎంగా తొలగించాలని మరో పిల్
- ఫోన్ట్యాపింగ్ కేసు : రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?