ఆంధ్రప్రదేశ్

ఏపీది దశాబ్ది ఘోష..జగన్, చంద్రబాబుదే తప్పు.. ఉండవల్లి అరుణ్ కుమార్

ఏపీలో తాజా పరిస్థితిపై సీనియర్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంటే ఏపీ పరిస్థి

Read More

మూడు రోజుల ముందే.. ఏపీలోకి నైరుతి రుతుపవనాలు

మరో రెండు, మూడు రోజుల్లో తెలంగాణలోకి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు! రాష్ట్రానికి ఎల్లో అలర్ట్​ జారీచేసిన వాతావరణ శాఖ

Read More

ఏపీలో ఎన్డీయే కూటమిదే విజయం

    ఒడిశాలో బీజేడీ- బీజేపీ హోరాహోరీ అంటున్న ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ న్యూఢిల్లీ : ఏపీలో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించనుందని ఇ

Read More

గన్తో కాల్చుకుని మహిళా కానిస్టేబుల్ మృతి

అన్నమయ్య జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. రాయచోటి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి(26) అనే మహిళా కానిస్టేబుల్ గన్నుతో

Read More

ఎన్నికలు ముగిశాయి.. మళ్లీ బాదుడు మొదలైంది..

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో మళ్లీ బాదుడు మొదలైంది. ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని టోల్ ఛార్జీల పెంపు వాయిదా వేసిన కేంద్రం...

Read More

ఎగ్జిట్ పోల్స్ పేరుతో అడ్డమైన ఫిగర్స్ వస్తున్నాయి.. సజ్జల

ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉన్న ఉత్కంఠను రెట్టింపు చేశాయి శనివారం సాయంత్రం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్. గెలుపుపై అధికార ప్రతిపక్షాలు ఎవరి ధీమాలో వారు ఉన్న నేప

Read More

ఏపీలో మళ్ళీ జగనే సీఎం..మంత్రి కోమటిరెడ్డి

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కి సమయం దగ్గరపడుతున్న క్రమంలో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వా

Read More

ఏపీలో టఫ్​ ఫైట్​

ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీకి, ప్రతిపక్ష ఎన్డీయే కూటమికి మధ్య గట్టి పోటీ నెలకొందని పలు సర్వే సంస్థలు తేల్చాయి. క

Read More

రాష్ట్ర ప్రజలకు ఏపీ, తెలంగాణ గవర్నర్ల గ్రీటింగ్స్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షల

Read More

శ్రీశైలం సరిహద్దుల విషయంలో..ఫారెస్ట్‌‌‌‌, ఆలయ ఆఫీసర్ల మధ్య గొడవ

శ్రీశైలం, వెలుగు : శ్రీశైలంలో సరిహద్దు ఏర్పాటు విషయంలో దేవస్థానం, ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్ల వివాదం నెలకొంది. ఏపీ ప్రభుత్వం ఇటీవల శ్రీశై

Read More

ఏపీలో గెలుపెవరిది.. ఏ సర్వే ఏ పార్టీకి ఎన్ని సీట్లు..

మే 13న ఆంధ్రప్రదేశ్​లో అసెంబ్లీ పార్లమెంట్​ ఎన్నికలు జరిగాయి.  2024 లోక్ సభ ఎన్నికలు ప్రక్రియ ముగియడంతో జూన్​ 1 న ముగియడంతో సర్వే సంస్థలు ఎగ్జిట్

Read More

ఆరా ఎగ్జిట్ పోల్స్ : ఏపీలో వైసీపీదే విజయం

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ కు జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ఆరా సర్వే సంస్థ యజమాని మస్తాన్ వెల్లడించారు. 2024, జూన్ ఒకటో

Read More

పార్ధాదాస్​ ప్రకారం ఏపీలో వైసీపీదే హవా

2024 లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఏప్రిల్ 19న ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ జూన్ 1తో ముగిసింది. మొత్తం 7 దశల్లో దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు

Read More