
ఆంధ్రప్రదేశ్
విజయవాడలో విజృంభిస్తున్న డయేరియా.. స్పందించిన చంద్రబాబు..
విజయవాడలో డయేరియా విజృంభిస్తోంది.కలుషిత నీటి వల్ల వ్యాపిస్తున్న డయేరియా ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటోంది. ఇప్పటికే డయేరియా వల్ల 9మంది మృతి చెందగా వందకు
Read Moreగెలిస్తే బెంజి.. ఓడితే గంజి.. జూన్ 4పై నరాలు తెగుతున్నాయి.. ఎగ్జిట్ పోల్స్ తో హైలెవల్ టెన్షన్
నరాలు తెగుతున్నాయి.. బీపీలు పెరుగుతున్నాయి.. షుగర్ లెవల్స్ అప్ అండ్ డౌన్.. నిద్ర పట్టటం లేదు.. బుర్ర హీటెక్కుతుంది.. సరిగా తిండి కూడా తినటం లేదు.. ఒకట
Read Moreకూల్ న్యూస్: మండే ఎండల నుండి రిలీఫ్.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయి..
తెలుగు రాష్ట్రాల్లో రెండు, మూడు రోజుల నుండి ఎండలు దంచికొడుతున్నాయి. మొన్నటి దాకా అక్కడక్కడా కురిసిన వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడినప్పటికీ మళ్ళీ వడగా
Read Moreఓం నమో వెంకటేశాయ : స్వామి వారి దర్శనం కోసం 30 గంటల సమయం
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. పిల్లలకు వేసవి సెలవులు ముగుస్తుండటంతో దేశం నలుమూలల నుం
Read Moreలండన్ నుంచి తిరిగొచ్చిన సీఎం జగన్..
హోరాహోరీగా జరిగిన ఎన్నికల తర్వాత కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ ఇవాళ తెల్లవారుజామున గన్నవరం చేరుకున్నారు. 15రోజుల విదేశీ పర్యటన తర్వ
Read Moreవిజయవాడను పీడిస్తున్న డయేరియా.. ఐదుగురు మృతి..
మానవ శరీరానికి నీటి ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా వరకు సమస్యలు పుష్కలంగా నీరు తాగడం వల్ల అధిగమించచ్చు. అయితే, మనం తాగే నీర
Read Moreసజ్జలపై కేసు నమోదు..
వైసీపీ ప్రధాన కార్యదర్శి, సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి [పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ టీ
Read Moreపల్నాడు ఏపీలోనే కాదు... దేశంలోనే చెత్త జిల్లా... ఎస్పీ మల్లికా గార్గ్...
ఏపీలో పోలింగ్ అనంతరం జరిగిన ఘర్షణలు కలకలం రేపాయి. రాష్ట్రంలోని పలు ప్రణతాలతో పాటు అధికార ప్రతిపక్షాల మధ్య జరిగిన ఘర్షణలు ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘ
Read Moreతిరుమలలో అమిత్ షా షెడ్యూల్ ఇదే..
కేంద్రహోంమంత్రి అమిత్ షా తిరుమల చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్టుకు ఆయన వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి తిరుమల
Read Moreఐదేళ్ల క్రితం ఇదే రోజున మనం అధికారంలోకి వచ్చాం.. వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైస్సార్సీపీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. 175 స్థానాలకుగానూ 151 చోట్ల విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాట
Read Moreఆధ్యాత్మికం: జూన్ 1 హనుమత్ జయంతి: తిరుమలలో ఐదు రోజుల పాటు ఉత్సవాలు
Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి ఏడాదికి మూడుసార్లు వస్తుంది. తెలంగాణలో చైత్ర పౌర్ణమిరోజు , ఆంధ్రప్రదేశ్ లో వైశాఖ దశమి రోజు, తమిళనాడు - కేరళ రాష్ట్
Read Moreవారం రోజుల తరువాత రాష్ట్రానికి టీడీపీ పీడ విరగడ అవుతుంది: సజ్జల
ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే వైసీపీకి రెండోసారి విజయం కట్టబెడుతున్నారని చెప్పారు సజ్జల. సీఎం జగన్ పాలనకు ఏపీ ప్రజలు 100కు 200 వందల మార్కులు వేశారని వైసీ
Read Moreరైతులకు గుడ్ న్యూస్ : నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్...
ఈశాన్య రాష్ట్రాల్లో రెమాల్ తుపాను బీభత్సం సృష్టించగా.. ఉత్తరాది రాష్ట్రాలను మండుటెండలు వణికిస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మళ్లీ ఎండలు దంచికొడు
Read More