
ఆంధ్రప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2024 మే22 బుధవారం రోజున కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకునన్నారు. సీఎం హోదాలో తిరుమల శ్రీవారిని రేవంత్ రెడ్
Read Moreఅంతరిక్షంలో తెలుగు తేజం.. రెండో భారతీయుడిగా రికార్డు
గోపీచంద్ తోటకూర.. ఇప్పుడీ తెలుగు పేరు అంతర్జాతీయంగా మార్మోగుతోంది. రోదసిలోకి వెళ్లి వచ్చిన తొలి భారతీయ పర్యాటకుడిగా తన పేరును లిఖించుకున్నారు. అమెజాన్
Read Moreమీరు విన్నది కరెక్టే..! : పానీపూరీ కాదు.. బీరు పూరీ.. ఇదో టేస్ట్..
భారతీయులు ఆహారానికి ఇచ్చే ప్రాధాన్యత దేనికి ఇవ్వరు.. ఇక వెరైటీ ఫుడ్ అంటే చాలు.. ఎంత దూరమైనా వెళతారు. ఇక వీకెండ్ వస్తే చాలు .. సిటీస్.. పెద్ద పెద్ద
Read MoreWeather Updates : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు..!
ఈనెల 22 వ తారీఖు నాటికీ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్ప పీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ అల్ప పీడనం తొలుత
Read Moreతిరుమలలో మరోసారి చిరుత కలకలం
హైదరాబాద్, వెలుగు: తిరుమల నడకదారిలో రెండు చిరుతలు కనిపించడం కలకలం సృష్టించింది. సోమవారం అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచారం
Read Moreశ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు
నిండిపోయిన క్యూలైన్లు స్వామి దర్శనానికి 4గంటలు హైదరాబాద్: శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లు నిండిపోయాయి. &
Read Moreఎన్నికల హింసపై డీజీపీకి సిట్ నివేదిక..
ఏపీలో ఎన్నికల అనంతరం నెలకొన్న హింసాకాండపై శరవేగంగా దర్యాప్తు చేసిన సిట్ డీజీపీకి నివేదిక సమర్పించింది.రెండు రోజులపాటు విచారణ జరిపిన సిట్ అల్లర్లు చెలర
Read Moreతిరుమలలో చిరుత సంచారం కలకలం
తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకదారిలో ఆఖరిమెట్ల దగ్గర రెండు చిరుతలు సంచరించడంతో భయాందోళనకు గురయ్యారు భక్తులు. చిరుతలను చూసి బ
Read Moreఎన్నికల అల్లర్లపై పోలీసుల స్పెషల్ ఫోకస్.. తాడిపత్రిలో ఫ్లాగ్ మార్చ్..
ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లు ఏపీలో కలకలం రేపాయి. ఈ అల్లర్లను సీరియస్ గా తీసుకున్న ఈసీ సిట్ దర్యాప్తుకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అల్లర్లు చెలరేగిన
Read Moreపిఠాపురంలో కౌంటింగ్ టెన్షన్... ఈసీకి ఇంటెలిజన్స్ అలర్ట్...
ఏపీలో ఎన్నికల సమరం ముగిసింది. ఇప్పుడు ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా, పోలింగ్ జరిగిన మరుసటి రోజు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నెలకొన్న ఘ
Read Moreతెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పెళ్లిల సీజన్ కానప్పటికీ బంగారానికి డిమాండ్ భారీగా పెరుగుతుంది. తులం గోల్డ్ కు నిన్నటిత
Read Moreతిరుమలకు పోటెత్తిన భక్తులు .. మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు
శనివారం శ్రీవారిని దర్శించుకున్న 90 వేల మంది తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులతో పాటు వీకెండ్ రావడంతో నాలుగు రోజుల
Read Moreశ్రీశైలం వద్ద రూ.వెయ్యి కోట్లతో ఐకానిక్ బ్రిడ్జి
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం వద్ద తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతున్నది. శ్రీశైలం సమీపంలోని తెలంగాణ బార్డర్ ఈగలపెంట కొండ నుంచి అటు ఆంధ్రా బార్డర
Read More