ఆంధ్రప్రదేశ్

అన్ని స్కాములకంటే.. లిక్కర్ స్కామ్ వరస్ట్.. ఆప్ సర్కార్ పై చంద్రబాబు ఫైర్

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ విధానాలు సరిగ్గా లేవని, గత పదేళ్ల ఆప్ పాలనలో ఢిల్లీలో అభివృద్ధి కుంటపడిందని ఆప్ సర్కార్‎పై ఏపీ సీఎం చంద్రబాబు విమర్శల

Read More

మందుబాబులకు బంపరాఫర్​: బాటిల్​ కొంటే .. థాయ్​లాండ్​ టూర్​ ఉచితం

వ్యాపారస్తులు బిజినెస్​ ను పెంచుకొనేందుకు.. కష్టమర్లను ఆకట్టుకునేందుకు అనేక ట్రిక్కులను ఉపయోగిస్తారు.  ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. గిప్ట్​ కూపన్స్​.

Read More

తిరుపతిలో బయటపడ్డ పురాతన విగ్రహం.. స్వామి వారి పాదాలు చూడండి..

తిరుపతి: శ్రీవారు స్నానం చేసిన నామాల కాలవ దగ్గర పురాతన విగ్రహం బయటపడింది. రామచంద్రాపురం మండలం నడవలూరు నెన్నూరు పంచాయతీల మధ్య ఉన్న శ్రీవారు స్నానం చేసి

Read More

ఏపీకి ఏమిచ్చారు..?: కేంద్ర బడ్జెట్‌పై మండిపడ్డ మాజీ మంత్రి బొత్స

బీహార్‌కు భారీగా లబ్ధి.. మరి ఏపీకి ఏమిచ్చారని ప్రశ్న టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని విమర్శలు 2025-25 సంవత్స

Read More

వైఎస్ జగన్‌ సంచలన నిర్ణయం.. తెరచాటు రాజకీయాలు చేస్తే అనర్హత వేటు

ఏపీ ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత వైసీపీలో భారీ ప్రక్షాళనకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. పార్టీలో ఉంటూ తెరచాటు

Read More

ముద్రగడ ఇంటి దగ్గర హై టెన్షన్.. ట్రాక్టర్ తో వచ్చి.. జై జనసేన అంటూ తాగుబోతు బీభత్సం..

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది.. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసం దగ్గర ఓ తాగుబోతు హల్చల్ చేశాడు.. ఆదివారం ( ఫిబ్రవరి 2

Read More

తిరుమల అప్​డేట్​ : ఒకే రోజు ఏడు వాహనాలపై శ్రీవారి దర్శనం.. ఎప్పుడంటే..

తిరుమల వెళ్లే  శ్రీవారి  వెళ్లే భక్తుల కు టీటీడీ కీలక సమాచారం అందించింది. ఫిబ్రవరి నెలలో విశేష పర్వదినాల వేళ స్వామివారి దర్శనానికి ఆసక్తి చూ

Read More

Union Budget 2025: బడ్జెట్ సమావేశాల నుండి విపక్షాల వాకౌట్

శనివారం ( ఫిబ్రవరి 1, 2025 ) లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మోడీ 3.0లో ఇదే తొలి పూర్తి స్థాయి బడ్జెట్. మం

Read More

AP News: బాబు ష్యూరిటీ.. చీటింగ్‌ గ్యారెంటీ

ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి రోజా అన్నారు.  బాబు షూరిటీ ..ఛీటిం

Read More

తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ పాలకమండలి

తిరుమలలో రథసప్తమి (ఫిబ్రవరి 4)  వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది.  టీటీడీ చైర్మన్​ బీఆర్​ నాయుడు ఈవో జె శ్యామల రావు

Read More

పోలవరం నిర్మాణానికి రూ.12 వేల కోట్లు: రాష్ట్రపతి ముర్ము

ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకోసం రూ.12వేల కోట్లు కేటాయించినట్లు రాష్ట్రపతి ద్రౌప

Read More

తణుకు పోలీస్ SI.. స్టేషన్లోనే తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు

ఏపీ పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్సై ఏజీఎస్ మూర్తి సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత

Read More

గోదావరి నీళ్ల దోపిడీకి ఏపీ మరో స్కెచ్ .. బనకచర్లతోపాటు సోమశిల ప్రాజెక్టుకూ ప్లాన్​

200 టీఎంసీలకు తోడు మరో 200 టీఎంసీలు తోడేసేందుకు కుట్రలు 2016 నాటి ‘పోలవరం టు సోమశిల డైవర్షన్’కు రీడిజైన్​ అందులో భాగంగానే రెండు ఫ

Read More