కడప: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కడప స్టీల్ ఫ్లాంట్ కు రూ.50 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గ్రాంటును ఉక్కు కర్మాగారంలో భాగస్వామి ఎంపిక, కన్సల్టెంట్లు, ఇతర వ్యయాల కోసం వినియోగించాలని నిర్దేశించింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. స్టీల్ ఫ్లాంట్ ప్రాజెక్టు కోసం బడ్జెట్ లో రూ.250 కోట్లు కేటాయించగా.. ఇప్పటికే రూ.72.36 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. ప్లాంట్ నిర్మాణం శరవేగంగా కొనసాగించే దిశలో అడుగులు వేస్తోంది ప్రభుత్వం.
కడప స్టీల్ ఫ్లాంట్ కు రూ.50 కోట్లు విడుదల
- ఆంధ్రప్రదేశ్
- September 22, 2020
లేటెస్ట్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- చింతమడకలో ఓటు వేసిన కేసీఆర్
- జైపూర్లో ఆరు స్కూల్స్కు బాంబు బెదిరింపులు
- బతికుండగానే చనిపోయారని హిందువుల ఓట్లు తీసేశారు: మాధావిలత
- కొడంగల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
- మంథనిలో ఓటింగ్ సరళిని పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు, గడ్డం వంశీ
- మేం ఓట్లు వేయం.. మూడు రోజుల నుంచి కరెంట్ లేదు.. చెంచుల నిరసన
- రాయలసీమలో టెన్షన్ : దలువాయిపల్లిలో కొట్టుకున్న పార్టీలు, ఈవీఎంలు ధ్వంసం
- Andhra Polling : ఇడుపులపాయలో ఓటు వేసిన వైఎస్ షర్మిల
- ప్రశాంతంగా ఎన్నికలు.. 9 గంటల వరకు 9.5 శాతం ఓటింగ్
Most Read News
- కేజ్రీవాల్ 10 గ్యారంటీలు.. దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం
- ఖమ్మంలో బోల్తా పడ్డ కారు.. కోటి రూపాయలు సీజ్
- ముంభై హైకోర్టు సంచలన తీర్పు: ఫేక్ సర్టిఫికేట్తో చదివితేనేం.. అసలే ఇండియాలో డాక్టర్ల కొరత
- అలర్ట్.. హైదరాబాద్లో మరో 12 గంటలు వైన్ షాపులు బంద్
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా
- ఎండు కారంతో బీపీ, క్యాన్సర్, గుండెపోటుకు చెక్ పెట్టొచ్చట.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
- Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి
- హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను అమ్మేందుకు ఎల్ అండ్ టీ యోచిస్తోంది..కారణమేంటో తెలుసా?
- రూ. 7 లక్షల రేంజ్ లో 25 కి.మీ. మైలేజ్ అందించే కార్లు
- తెలుగు రాష్ట్రాలకు వాతవరణ శాఖ హెచ్చరిక .. పోలింగ్ రోజు ఆగమాగమే..