బక్రీద్ పండగను పురస్కరించుకుని మంత్రి మహమూద్ అలీ GHMC అధికారులతో సమావేశమయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తిచెందుతున్న దృష్ట్యా ముస్లిం సోదరులు ప్రత్యేక శ్రద్ద వహించి పండగ జరుపుకోవాలని సూచించారు. ప్రార్దనలు ఇంట్లోనే చేయాలని, అక్కడ కూడా భౌతికదూరం పాటించాలని, మాస్క్లను ధరించాలఅన్నారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. పండగ సందర్భంగా బలి ఇచ్చే జంతువుల వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు జీహెచ్ఎంసి అధికారులు ఏర్పాట్లుచేశారని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక వాహనాలను… అదనపు సిబ్బందిని నియమించామని GHMC అధికారులు హోం మంత్రికి వివరించారు. ప్రస్తుతం వర్షాలు అధికంగా కురుస్తుండటంతో వ్యర్థాలను తొలగించే ప్రక్రియలో GHMC సిబ్బందికి ముస్లిం సోదరులు సహకరించాలని అధికారులు అన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు బక్రీద్ పండగ జరుగనుంది.
ఇంట్లోనే బక్రీద్ ప్రార్దనలు చేసుకోవాలి: మహమూద్ అలీ
- హైదరాబాద్
- July 29, 2020
లేటెస్ట్
- పోలింగ్ ప్రశాంతం..ఓటేసేందుకు క్యూ కట్టిన పల్లెలు
- ఎన్నికల కొట్లాటలు
- ఓటేసి హైదరాబాద్కు తిరుగుప్రయాణం.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జాం
- ఓటరు నిన్న... ఓటరు నేడు
- ఫోర్త్ ఫేజ్లో 64%..9 రాష్ట్రాలు, ఒక యూటీలోని 96 సీట్లకు పోలింగ్ పూర్తి
- రూరల్ ఓటు ఎటు వైపు?..అర్బన్తో పోలిస్తే పల్లెల్లో పెరిగిన పోలింగ్ శాతం
- ఏపీలో భారీగా పోలింగ్..78 శాతం నమోదు
- రాష్ట్రంలో పోలింగ్ 65%
- తెలంగాణ పోలింగ్ | CM Revanth, KCR Cast Votes | చంద్రవ్వ - హైదరాబాద్ ఓటర్లు | V6 తీన్మార్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?