పాట్నా: ఎన్డీయేతో సీట్ల పంపిణీలో చేసిన ఆలస్యం అసెంబ్లీ ఎన్నికల్లో తమను తీవ్రంగా దెబ్బతీసిందని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. మిత్రపక్షమైన బీజేపీపై ఆయన పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికలకు ఐదు నెలలు ముందుగానే సీట్ల పంపిణీని ఖరారు చేసుకుంటే బాగుండేదన్నారు. ఈ ప్రక్రియ ఆలస్యమవ్వడంతో జనతాదళ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సీఎం రేసులో తాను లేనని, అయితే బీజేపీతోపాటు సొంత పార్టీ నేతల ఒత్తిడితో పదవీ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ప్రజలు తమ పార్టీని ఆదరించారని, అయితే తమకు వ్యతిరేకంగా అసత్య వార్తలు, ప్రచారాలు వ్యాప్తి చేశారని మండిపడ్డారు. వివాదాస్పద ఎన్ఆర్సీని బిహార్లో అమలు చేయబోమని, ఒకవేళ పట్టుబట్టి రుద్దితే మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు.
సీట్ల పంపిణీలో ఆలస్యమే దెబ్బతీసింది
- దేశం
- January 10, 2021
లేటెస్ట్
- ఫ్రీ బస్ వద్దా?.. హాట్ టాపిక్ గా మారిన ప్రధాని కామెంట్లు
- కిషన్ రెడ్డి మాట తప్పు .. బీఆర్ఎస్ అంతరించదు .. విజయశాంతి ఆసక్తికర ట్వీట్
- Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 4 వచ్చేస్తోంది..అనౌన్స్మెంట్ వీడియో అదిరింది
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- Exports Record: 778 బిలియన్లకు చేరిన భారత్ ఎగుమతులు
- దశాబ్దాలుగా దేశ ప్రజలను దోచుకున్నారు: అమిత్ షా ఫైర్
- Janaganamana: చివరికి తేజ సజ్జ చేతికి పూరి డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇప్పటికైనా వర్కౌట్ అయ్యేనా!
- ఐడియా అదిరిందే : బార్ అండ్ రెస్టారెంట్లలో ఇక నుంచి కల్లు అమ్మకాలు..!
- అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు..
- సుప్రీం కోర్టులో షర్మిలకు ఊరట..
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన