కేకేపై ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

కేకేపై ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావుపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేశవరావు తెలంగాణలో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో ఓటువేశారని కంప్లైంట్ చేశారు. అధికారం అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని కేకే పై చర్యలు తీసుకోవాలని కోరారు.

see more news

ఇకపై నాన్‌గెజిటెడ్‌ ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకటే పరీక్ష

ఆధార్ ఉంటే ఇన్‌స్టంట్ గా పాన్ కార్డు