బీజేపీ ఎమ్మెల్యేల అభ్యర్థనను తిరస్కరించిన స్పీకర్

బీజేపీ ఎమ్మెల్యేల అభ్యర్థనను తిరస్కరించిన స్పీకర్

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యేలు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీతో స్పీకర్ ను కలిశారు రాజాసింగ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు. అసెంబ్లీ లోపలికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు... ముందుగా అసెంబ్లీ సెక్రటరీని కలిశారు. ఆ తర్వాత స్పీకర్ ను కలిసి తమ వాదనలు వినిపించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేల అభ్యర్థనను తిరస్కరించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. మీడియా పాయింట్ దగ్గర కూడా ఎమ్మెల్యేలు మాట్లాడవద్దని తెలిపారు. దీంతో అసెంబ్లీ నుంచి  బీజేపీ స్టేట్ ఆఫీస్ కు బయలుదేరారు బీజేపీ ఎమ్మెల్యేలు. కోర్టు సూచనల మేరకు అసెంబ్లీ స్పీకర్ ను కలిశారు బీజేపీ ఎమ్మెల్యేలు.

కర్ణాటకు ఇచ్చి మాకివ్వకపోవడం వివక్ష కాదా?

శ్రేయస్ కు ప్లేయర్​ ఆఫ్​ ది మంత్ అవార్డ్