స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యేలు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీతో స్పీకర్ ను కలిశారు రాజాసింగ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు. అసెంబ్లీ లోపలికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు... ముందుగా అసెంబ్లీ సెక్రటరీని కలిశారు. ఆ తర్వాత స్పీకర్ ను కలిసి తమ వాదనలు వినిపించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేల అభ్యర్థనను తిరస్కరించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. మీడియా పాయింట్ దగ్గర కూడా ఎమ్మెల్యేలు మాట్లాడవద్దని తెలిపారు. దీంతో అసెంబ్లీ నుంచి బీజేపీ స్టేట్ ఆఫీస్ కు బయలుదేరారు బీజేపీ ఎమ్మెల్యేలు. కోర్టు సూచనల మేరకు అసెంబ్లీ స్పీకర్ ను కలిశారు బీజేపీ ఎమ్మెల్యేలు.
బీజేపీ ఎమ్మెల్యేల అభ్యర్థనను తిరస్కరించిన స్పీకర్
- హైదరాబాద్
- March 15, 2022
లేటెస్ట్
- జూరాలకు చేరిన కర్ణాటక నీళ్లు
- పది ఫలితాల్లో ఎందుకు వెనుక పడ్డాం? : కలెక్టర్ సంతోశ్
- సిర్పూర్ టీ సమీపంలో..పీడీఎస్ బియ్యం పట్టివేత
- జన్నారం మండలంలో నాటు సారా స్థావరాలపై దాడులు
- హైదరాబాద్ లో కారు బీభత్సం.. తప్పతాగి మనిషిని గుద్ది చంపిన వ్యక్తి
- Scam 2010: రెండు వేలతో లక్షల కోట్లు సంపాదించాడు.. సహారా స్కామ్ కథతో స్కామ్ 2010
- లక్సెట్టిపేటలో అంబలి పంపిణీ
- సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు : కలెక్టర్ బదావత్ సంతోష్
- రైతులపై సీఎంది కపట ప్రేమ
- సిద్దిపేట జిల్లాలో అకాల వర్షం.. తడిసిన ధాన్యం
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం