దుబాయ్: సూపర్ ఫామ్లో ఉన్న టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు గెలిచాడు. యూఏఈ క్రికెటర్ అరవింద్, నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ను వెనక్కునెట్టి ఈ ప్రతిష్టాత్మక అవార్డును శ్రేయస్ అందుకున్నాడు. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ తో పాటు శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో అతడు అత్యుత్తమ ఫామ్ కనబర్చాడు. లంకపై మూడు టీ20ల్లో మూడు హాఫ్ సెంచరీలు సహా 204 రన్స్ సాధించాడు. విమెన్స్లో న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమెలియా కెర్ను ఈ అవార్డు వరించింది. ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్, దీప్తి శర్మ ఈ రేసులో నిలిచినా.. కెర్కే అవార్డు దక్కింది.
శ్రేయస్ కు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్
- ఆట
- March 15, 2022
లేటెస్ట్
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- అమెరికా వైట్హౌస్లో సారే జహాసే అచ్చా సాంగ్: సమోసా, పానీపురీ వంటకాలు
- అంబులెన్స్ లోనే ప్రసవించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే..
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శ
- జగదీశ్ రెడ్డి అవినీతిపై విచారణ జరిపిస్తాం : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
- నల్గొండ పార్లమెంట్ స్థానంలో..74.02 శాతం పోలింగ్ నమోదు
- సీఐని సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆందోళన
- ఈవీఎంల తరలింపు ప్రక్రియ పరిశీలన
- కోర్టు భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
- కూటి కోసం కోటి తిప్పలు!
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ