సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జాతీయ రహదారిపై ఆరంజ్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణికుల సామాన్లు దగ్ధమయ్యాయని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు పోలీసులు. నాగపూర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో 26 మంది ప్రయాణికులున్నారు. మంటలకు షార్ట్ సర్క్యూటే కారణమై ఉంటుందన్నాడు డ్రైవర్. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు.
సంగారెడ్డి: ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం
- తెలంగాణం
- March 13, 2020
లేటెస్ట్
- CM Revanth - తెలంగాణ ఏర్పాటు | AP ఫలితాలపై బెట్టింగ్ | స్థానిక బార్బర్ షాపులో రాహుల్ | V6 తీన్మార్
- మామిడి రేటు ఢమాల్..టన్నుకు రూ. 10 వేలే ఇస్తున్న దళారులు
- స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కమిషన్ కసరత్తు
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు