బిజినెస్

ఏఐ వాడుతున్న బైజూస్..టీచర్లకు ప్రత్యామ్నాయం కాదంటున్న దివ్య గోకుల్‌‌నాథ్​

న్యూఢిల్లీ: స్టూడెంట్స్​ లెర్నింగ్​ మాడ్యూల్స్​లో జెనరేటివ్​ ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ ​అందుబాటులోకి తెచ్చినట్లు  బైజూస్​ ప్రకటించింది. టెక్నాలజ

Read More

సెమీకండక్టర్​ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో విస్తరించేందుకు.. ఇదే సరైన సమయం

యూఎస్ విజిట్ ముందు మోడీ కొన్ని ప్రకటనలు చేయొచ్చు     మన దగ్గర అన్నీ ఉన్నాయి..క్రెడిబిలిటీ పెంచుకోవడంపై ఫోకస్ పెట్టాలి  &nbs

Read More

హోండా ఎలివేట్​వచ్చేసింది...

హోండా ఇండియా మార్కెట్లో ఎలివేట్​పేరుతో మిడ్​సైజ్​డ్​ ఎస్​యూవీని లాంచ్​ చేసింది. 2030 నాటికి మరో ఐదు కొత్త ఎస్​యూవీలను లాంచ్​ చేస్తామని, ఇందులో ఒకటి ఎల

Read More

లక్ష యూనిట్ల మైలురాయిని దాటిన నిస్సాన్​ మాగ్నైట్

జపనీస్​ ఆటోమేకర్​ నిస్సాన్​ మోటార్​ ఇండియా చెన్నైలోని తన ప్లాంటులో లక్షవ​ మాగ్నైట్ ​ఎస్​యూవీని తయారు చేసినట్టు ప్రకటించింది. నిస్సాన్​ రెనాల్ట్​తో కలి

Read More

తెలుగు రాష్ట్రాల్లో రూ.800 కోట్ల లోన్లు ఇస్తం

హైదరాబాద్, వెలుగు: ఫిన్‌‌టెక్ కంపెనీ కినారా క్యాపిటల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌లలోని   ఎంఎస్​ఎంఈలకు 2024 ఆర్థిక సంవత్సరంలో &nb

Read More

6,000 ఎంఏహెచ్​ బ్యాటరీతో శామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​54

క్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్​ కంపెనీ శామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​54 పేరుతో మిడ్​రేంజ్​ బడ్జెట్​ ఫోన్​ను ఇండియాలో లాంచ్​ చేసింది. ఇందులో 6.7 ఇంచుల

Read More

తెలంగాణలోనూ జల్దీఎయిర్ ఇంటర్నెట్​ సేవలు

హైదరాబాద్​, వెలుగు: ​తెలంగాణతోపాటు మరో రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు తక్కువ ధరల్లో ఇంటర్నెట్ ఇవ్వడానికి  మైక్రోసాఫ్ట్​, జల్దీఎయిర్ చేతు

Read More

అమెరికాకు ఇండియా స్టార్టప్​ల క్యూ

ఇండియా స్టార్టప్​లు అమెరికా బాట పట్టాయి. అక్కడి మార్కెట్లో అవకాశాలను దక్కించుకోవడానికి కష్టపడుతున్నాయి. గత మూడునాలుగేళ్లలో దాదాపు 400 ఇండియా స్టార్టప్

Read More

ఆర్​బీఐ ఎంపీసీ...రెపో రేటు మారుస్తారా..?

 ముంబై:  ఆర్​బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మీటింగ్​ మంగళవారం మొదలైంది.  గురువారం నాడు పాలసీ రేటు నిర్ణయాన్ని ఆర్​బీఐ గవర్నర్​ వెల్లడ

Read More

రూ.5వేల కోట్లతో ఆదిత్య బిర్లా ​ జ్యుయెలరీ బిజినెస్​

న్యూఢిల్లీ : ఆదిత్య బిర్లా గ్రూప్​ రూ. 5 వేల కోట్ల పెట్టుబడితో బ్రాండెడ్​ రిటెయిల్​ జ్యుయెలరీ బిజినెస్​లోకి అడుగుపెడుతోంది. నోవెల్ జ్యుయెల్స్​ పేరుతో

Read More

తెలంగాణలో ఈ ఏడాది 147 సర్వీసింగ్​ సెంటర్లు

హైదరాబాద్​, వెలుగు:   ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 350 సర్వీస్ టచ్ పాయింట్లను మొదలుపెడతామని, వీటిలో తెలంగాణ నుంచి 147 సెంటర్లు ఉంటాయని మారుతి సుజుక

Read More

సిటీలలో పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​ పెంచేందుకు కొత్త పాలసీ రానుంది

న్యూఢిల్లీ: దేశంలోని సిటీలలో పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​ పెరిగేలా కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త పాలసీలో భాగంగా

Read More

ట్విట్టర్ నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టిన లిండా యక్కరినో

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ నూతన సీఈవోగా లిండా యక్కరినో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా లిండా తన లింక్డ్ఇన్ ఎకౌంట్లో బయో వివరాలను అప

Read More