రాష్ట్రంలో డ్రోన్స్ ద్వారా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం అనుమతి

రాష్ట్రంలో డ్రోన్స్ ద్వారా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం అనుమతి

తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగాత్మంగా డ్రోన్స్ ద్వారా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ విషయంపై మార్చి 9న మెయిల్ ద్వారా కేంద్రాన్ని కోరింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఏప్రిల్ 29న సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ అనుమతి లభించింది. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తో అన్ మెన్ ఎయిర్క్రాఫ్ట్ విధానంలో వ్యాక్సిన్ సరఫరాకు శుక్రవారం అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.